News

ArticlesNews

మహిళలు – భారతీయ దృక్పథం

ప్రస్తుతం, భారతీయ సమాజంలో మహిళల స్థానంగురించి కూడా భ్రమలు సృష్టించి, మరోవిధంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వారికి హక్కులు లభించడం లేదని, వారు నిరంతరం బాధితులుగా ఉంటున్నారని పదేపదే ప్రచారం చేయబడుతోంది. ఈ విషయం...
News

బ్రహ్మంగారి నివాసాన్ని పునర్నిర్మిస్తాం

కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కడపజిల్లా కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారి మఠం)లో నివాసం ఉన్న మట్టి మిద్దె మోంథా తుపాన్‌ వర్షం ధాటికి తెల్లవారుజామున కూలిపోయింది. దీనిపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి ఆనవాళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను మఠం...
ArticlesNews

సంస్కృతి భారం కాదు, జీవనపద్ధతి

నేటి మారుతున్న ప్రపంచంలో సాంకేతికత, మార్కెట్ నిరంతరం కొత్త రూపాలలో మన జీవితంలోకి ప్రవేశిస్తున్న వేళ మనం మన జీవన విలువలు, కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక సంప్రదాయాలను తర్వాతి తరానికి పూర్తి అవగాహన, శ్రద్ధతో అందించడం కూడా అవసరం. ఈ కార్యం...
News

వారణాసిలో పరిశుభ్రతపై కఠిన చర్యలు

దేశంలోని అత్యంత పురాతన పుణ్యక్షేత్రం వారణాసిలో పరిశుభ్రతకు స్థానిక అధికారులు మరింత ప్రాధాన్యతనిస్తున్నారు. బహిరంగంగా చెత్త వేసేవారిపై ఇప్పటికే కఠిన చర్యలు చేపడుతున్న వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఇకపై బహిరంగంగా రోడ్లపై ఉమ్మివేసేవారిపై జరిమానా విధించేందుకు సిద్ధం అయ్యింది. ప్రధాని...
News

ఢిల్లీలో స్వేచ్ఛగా జీవిస్తున్నాను : షేక్ హసీనా

ఢిల్లీలో తాను స్వేచ్ఛగా జీవిస్తున్నానని, అయితే కుటుంబంపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. ఆ దేశంలో విద్యార్థుల ఆందోళనల కారణంగా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన షేక్ హసీనా...
NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, U.కొత్తపల్లి మండలం ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించింది.నాగులాపల్లి రామనక్కపేట రోడ్ ప్రాంతాల్లో సహాయక చర్యల్లో స్వయంసేవకులు...
News

శబరిమల దర్శనాలు.. ట్రావెన్‌కోర్ బోర్డు కీలక ప్రకటన

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు సంబంధించి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన వెల్లడించింది. మకరవిళక్కు(మకరజ్యోతి) పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని తాజాగా బోర్డు సమావేశంలో నిర్ణయించింది. భక్తుల దర్శనాలకు సంబంధించిన బుకింగ్స్‌ నవంబర్ ఒకటో తేదీ నుంచి...
News

పాక్‌ సంతతి మహిళకు నెరవేరిన రెండు దశాబ్దాల భారతీయ పౌరసత్వం కల

పాకిస్తాన్‌లోని స్వాత్‌ లోయ ప్రాంతంలో పెచ్చరిల్లిన ఉగ్రవాదంతో విసిగిపోయిన ఓ అమ్మాయి ధైర్యంగా దేశం దాటింది. నేరుగా భారత రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఇక్కడే నిర్భయంగా స్థిరనివాసం ఏర్పర్చుకోవాలని కలలు కన్నది. అనుకున్నట్లే భారతీయ స్థానిక వ్యాపారి పునీత్‌ కుమార్‌ను పెళ్లాడి...
1 558 559 560 561 562 3,092
Page 560 of 3092