News

News

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ముస్లింల నమాజ్

కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కొందరు నమాజ్ చేయడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ జోన్‌లో ఇలాంటి వాటికి...
News

ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు.. లక్నో సంఘ కార్యాలయంపై దాడికి యత్నం

కర్ణావతి: గుజరాత్ ATS గాంధీనగర్‌లోని అదాలజ్ సమీపంలో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది, వారి విచారణలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ముగ్గురు ఉగ్రవాదులు సైనైడ్ కంటే ప్రాణాంతకమైన విషాన్ని తయారు చేయాలని ప్లాన్ చేశారు. దానికి ముడి పదార్థాలను కూడా...
News

బహు భార్యత్వంపై నిషేధం

అస్సాం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వ నిషేధం బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం.. ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే దోషులకు ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ...
News

సామసస్య భావనే సమాజానికి హితవు

సమ, మనస్‌ అనే రెండు సంస్కృత పదాల కలయిక నుంచి పుట్టిన ‘సామనస్యం’ అంటే ఏకాభిప్రాయం, ఐకమత్యం, పరస్పర సహకారం. సామూహికంగా ఒకే లక్ష్యం కోసం, ఒకే ఆలోచనలతో కలిసి పనిచేసే ఈ సామరస్య భావనను అథర్వ వేదంలో ‘సామనస్యమ్‌’ అనే...
News

వైట్‌కాలర్‌ ఉగ్రభూతం

అత్యంత ప్రమాదకరంగా దేశంలో కొత్త రూపంలో వేళ్లూనుకుంటున్న వైట్‌ కాలర్‌ ఉగ్రవాదానికి కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలతో కలిసి జమ్మూకశ్మీర్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. దేశ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 15...
News

వేద జ్ఞాన ఆధారంగానే ఇంటర్వ్యూలు నిర్వహించాలి

టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి. తొలిరోజునే ఇంటర్వ్యూలలో అకడమిక్‌ ఎక్స్‌టర్నల్‌ అబ్జర్వర్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ సుదర్శన్‌ శర్మపై టీటీడీ ఛైర్మన్‌, ఈవో,...
News

కడపలో ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్న NIA

కడప సెంట్రల్ జైలుకు వచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.. రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్నారు. జులై 1న రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు.. అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీని తమిళనాడు...
News

ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం తప్పనిసరి

ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇకమీదట వందేమాతరం గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ మేరకు గోరఖ్‌పుర్‌లో 'ఏక్తా యాత్ర' పేరిట నిర్వహించిన సామూహిక వందేమాతరం కార్యక్రమంలో...
1 539 540 541 542 543 3,094
Page 541 of 3094