News

News

అయోధ్య, వారణాసే లక్ష్యంగా

దేశరాజధాని ఢిల్లీ కారు పేలుళ్లతో సంబంధం కలిగిన ఉగ్రవాద ముఠా ఉత్తరప్రదేశ్‌లోని మతపరమైన ప్రదేశాలను, ముఖ్యంగా అయోధ్య, వారణాసిని లక్ష్యంగా చేసుకున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. ‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో భారీ పేలుడుకు ఈ బృందం ప్రణాళిక...
News

కాశ్మీర్‌ ప్రాచీన జ్ఞాన భూమి

ఏడు సంవత్సరాల తర్వాత, ప్రపంచ మానవతావాది మరియు ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు కాశ్మీరుకు విచ్చేశారు. శాంతి, మత సామరస్యం, ఒత్తిడి లేని, హింస లేని మరియు మాదకద్రవ్య రహిత కాశ్మీర్ కు సందేశాన్నిచ్చారు. వేలాది మంది...
News

ధ్వజారోహణం వేడుకకు సిద్ధమవుతున్న అయోధ్య

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామ భక్తులకు గుడ్‌ న్యూస్‌. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ జన్మభూమి ఆలయంలో 'ధ్వజారోహణం' వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 25న జరగనున్న ధ్వజారోహణం వేడుకకు పవిత్ర నగరం ముస్తాబవుతోంది. అయితే...
News

ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసం ముగింపు ఏర్పాట్లు

కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైన శ్రీదుర్గమ్మ వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్ 14 నుంచి 16వ...
ArticlesNews

మానవ శ్రేయస్సుకు మహా యజ్ఞాలు

హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
ArticlesNews

లక్నోలో ఒకేచోట గిరిజనుల 38 కళల సంగమం.. ప్రపంచంలోనే ఏకైక వేదిక.. 

  ప్రతి సంవత్సరం నవంబర్ 15న దేశం మొత్తం జనజాతి గౌరవ్ దివస్ జరుపుకుంటుంది. గిరిజనుల గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు స్వాతంత్య్ర పోరాటంలో వారి అద్భుతమైన పాత్రను గౌరవించడం కోసం ఈ రోజును కేటాయించారు. భారత ప్రభుత్వం 2021లో, స్వాతంత్య్ర...
ArticlesNews

బేట్ ద్వారక : ల్యాండ్ జిహాద్ కు స్పష్టమైన ఉదాహరణ

బేట్ ద్వారక చరిత్ర ఏమిటి? భగవాన్ శ్రీకృష్ణుడు 10 సంవత్సరాల 5 నెలల మరియు 6 రోజుల వయస్సులో బృందావనాన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ఆయన జరాసంధుడితో యుద్ధం చేయకూడదనుకున్నారు. ఆ సమయంలో బృందావనం అనేది మొత్తం బ్రిజ్ ధామ్ అని పిలవబడేది....
News

‘కాశి తమిళ సంఘం 4.0’

దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్‌సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన...
1 537 538 539 540 541 3,094
Page 539 of 3094