News

News

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్

సనాతర ధర్మ పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతర ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్...
News

దేశంలో భారీ ఉగ్రకుట్ర .. వెలుగులోకి కీలక విషయాలు

దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌ గూఢాచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలను గమనిస్తున్నామని,...
News

శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!

శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంది, కానీ ఇది పరిమిత సంఖ్యలో ఉంటుంది. భక్తులు దేవస్వం బోర్డు గుర్తించిన కేంద్రాలలో తమ గుర్తింపు కార్డు చూపించి స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ స్పాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి....
ArticlesNews

హిందూ ధర్మ రక్షణ కోసం గురు తేగ్ బహదూర్ ఆత్మబలిదానం

( నవంబర్ 11 - గురు తేగ్ బహదూర్ బలిదాన దివస్ ) ప్రపంచంలోని అనేక ప్రాచీన మతాలు, సంస్కృతులు విదేశీ దండయాత్రల్లో తుడిచిపెట్టుకుపోయాయి. భారతదేశం మీద కూడా ఎన్నో దండయాత్రలు జరిగాయి. విదేశీ మతస్తులు మన ధర్మాన్ని నిర్మూలించేందుకు కుట్రలు,...
News

45 ఏళ్ల శ్రమతో.. జానపద వాయిద్యాల సేకరణ

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన ప్రముఖ జానపద కళాకారుడు రిఖి క్షత్రియ గత 45 ఏళ్లుగా శ్రమిస్తూ 211 అరుదైన జానపద సంప్రదాయ వాయిద్యాలను సేకరించారు. భిలాయ్‌ స్టీల్‌ ప్లాంటు రిటైర్డ్‌ ఉద్యోగి అయిన ఈయన వాయిద్యాలను భద్రపరచడానికి ఓ మ్యూజియం ఏర్పాటు...
News

వీరారాధన ఉత్సవాలకు అంకురార్పణ

పల్నాటి రణ క్షేత్రంలో పల్నాటి వీరుల ఆయుధాలు రాత్రి కొలువుదీరాయి. బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహ కుంతం ఉత్సవానికి కదలి వచ్చి వీరుల గుడిలో కొలువు దీరింది. గుడి ముఖ మండపంలో ఉన్న పోతురాజుకు పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ...
News

ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆర్థికాభివృద్ధి

ప్రకృతి వ్యవసాయం రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. రైతు సాధికార సంస్థ, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఆర్‌పీ శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల...
News

దుర్గి శిల్ప కళా వైభవం

ఆ గ్రామం అమరశిల్పులకు పుట్టినిల్లు. జీవంలేని బండరాళ్లను ఉలిదెబ్బలతో గాయాలు చేసి జీవం పోసి అందమైన ఆకృతులను మలచడం వారి ప్రత్యేకత. రాజులు పోయినా, రాజ్యాలు కూలినా ఆనాటి శిల్పకళను మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన శిల్పుల చేతిలో...
1 540 541 542 543 544 3,094
Page 542 of 3094