News

ArticlesNews

సామాజిక పరివర్తనకు పంచపరివర్తన

సంఘ శతాబ్ది సందర్భంగా పూజ్య సర్ సంఘచాలక్ జీమోహన్ భాగవత్ సామాజిక పరివర్తన కోసం ఐదు అంశాలలో మార్పు కోసము పిలుపునిచ్చారు. సంఘటిత కార్యశక్తి నిర్మాణం దీని ఆధారంపైనే వుంది. సామాజిక పరివర్తన జరగకుండా వ్యవస్థ పరివర్తన జరగదు. సామాజిక పరివర్తన...
ArticlesNews

‘మగవారి పొంగళ్లు’.. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే..

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ‘మగవారి పొంగళ్లు’ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మగవారే స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీసంజీవరాయ స్వామికి మగవారు పూజలు చేయడం.. పొంగళ్లు పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. నేడు ఒక్కరోజు ఇక్కడ ఆడవారికి ఆలయంలో...
News

తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అల్లసాని

తెలుగు భాష ఔన్నత్యాని, గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అల్లసాని పెద్దనామాత్యులని పంపా క్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామి తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో వెలసిన పూరతమైన శివాలయం ఆవరణలో అల్లసాని...
News

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలు ముగ్గులు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పీవీ నగర్ లో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీ సందర్శకులను ఆకట్టుకుంది.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలో కాలనీవాసులందరూ పాల్గొనడం విశేషం. ఇళ్ళ ముందు గొబ్బెమ్మలు, పలు రంగులతో తీర్చిదిద్దిన...
News

ఇంగ్లాండ్ లోని అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకరవిళక్కు మహోత్సవం

ఇంగ్లండ్‌లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం...
News

పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..

తక్షశిల ఒకప్పుడు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది.. ఇది పాకిస్తాన్‌లో ఒక పురాతన నగరం. ఇది మౌర్య, కుషాణ సామ్రాజ్యాల కింద అభివృద్ధి చెందింది. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు తక్షశిల సమీపంలోని ఒక ప్రదేశంలో కుషాణుల కాలం నాటి 2,000 సంవత్సరాల...
ArticlesNews

అక్షరాయుధంతో సామాజిక చైతన్యం తెచ్చిన సహజ కవి వేమన

(జనవరి 19 - వేమన జయంతి) ప్రపంచ కవుల్లో సోక్రటీస్ ఎలాగో, తెలుగు సాహిత్యంలో వేమన అలా. ఆయన సత్యాన్ని నిర్భయంగా పలికారు.’ 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి సీపీ బ్రౌన్, వేమన పద్యాల్లోని లోతును చూసి వ్యక్తం...
News

నిజామాబాద్ ను ఇందూర్ గా పిలవాలని డిమాండ్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ . తాజాగా మీడియాతో మాట్లాడారు .. శ్రీరాముడికీ బీజేపీ మెంబర్‌షిప్ ఉందని, అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను ఉద్దేశించి అన్నారు. నిజామాబాద్‌ను ‘ఇందూర్’గా పిలవాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు....
1 413 414 415 416 417 3,094
Page 415 of 3094