News

News

సంఘ్ అనేది ఏ వ్యక్తికి, ఏ సంస్థకో లేదా ఏ సిద్ధాంతానికో వ్యతిరేకం కాదు : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేది ఏ వ్యక్తికి, ఏ సంస్థకో లేదా ఏ సిద్ధాంతానికో వ్యతిరేకం కాదని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. దేశ నిర్మాణం అన్నలక్ష్యంతో సంఘ్ నిరంతరంగా పనిచేస్తూనే వుందన్నారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని...
News

ఆరోగ్య కేంద్రం… సేవలు అపూర్వం

శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం గడిచిన 50 ఏళ్లుగా చేస్తున్న సేవలు నిరూపమానమని పలువురు కొనియాడారు. ఒక సంస్థ 50 ఏళ్ల నుంచి నిరంతరాయంగా సేవలు అందించడం సామాన్య విషయం కాదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరులోని శ్రీ...
News

ఢిల్లీని ఖలిస్థాన్ చేస్తాం.. స్కూళ్లలో బాంబులు పెట్టాం

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ ఈరోజు( సోమవారం) ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో...
News

పాకిస్థాన్‌లో మజీద్‌ను మేమే పేల్చేశాం.. ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన..

పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను భయంతో కుదిపేసిన ఘోర ఘటన ఇది. శుక్రవారం నమాజ్ సమయంలో షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 169...
News

శ్రీలంక దేశంలో స్థిరపడిన తెలుగు వారికి భాష నేర్పడానికి అవగాహన ఒప్పందం

శ్రీలంక దేశంలో స్థిరపడిన తెలుగు వారికి తెలుగు భాష, సంస్కృతిని నేర్పడానికి తిరుపతిలోని  శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీలోని తెలుగు అధ్యయన శాఖ ముందుకు వచ్చింది. బోధన, అభ్యసన, అకడమిక్‌ సాంస్కృతికతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలుగు అధ్యయన శాఖ...
News

భారత్ మ్యాప్‌ విడుదల చేసిన అమెరికా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ సందేశం

భారత్-అమెరికా మధ్య సంబంధాలు చాలా దృఢంగా బలపడుతున్నాయి. మోడీ-ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత అనూహ్యంగా రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం జరిగింది. భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆ ఒప్పందంపై అధికారికంగా...
News

భారత్‌ను ముక్కలు చేస్తాం.. లష్కరే ఉగ్రవాది ప్రగల్భాలు

ఆపరేషన్ సిందూర్ ద్వారా బుద్ధి చెప్పినా, పాకిస్తాన్ ఉగ్రవాదులు మారడం లేదు. భారత్ చేసిన దాడుల్లో లష్కరే తోయిబా మురిడ్కే హెడ్‌క్వార్టర్, బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ముఖ్య కార్యాలయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయినా కూడా వారు తమ భారత వ్యతిరేకతను వీడటం...
ArticlesNews

ఆధ్యాత్మిక చింతన గురువులు తరువులు

ఆరోగ్యం కోసం వైద్యుడి వద్దకు, ఆహ్లాదం కోసం రమణీయ ప్రదేశానికి, ప్రశాంతచిత్తం కోసం ప్రకృతి ఒడిలోకి, దైవకృప కోసం గుడికి వెళ్తుంటాం. ఇవన్నీ ఒకే చోట సమకూరాలంటే వనానికి వెళ్లాలి- అన్నది పెద్దల మాట. ఇది అక్షరసత్యం కదూ! చుట్టూ చెట్లుంటే.....
1 371 372 373 374 375 3,092
Page 373 of 3092