News

News

బంగ్లాదేశ్ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో హిందువుల దాడులు..?

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షేక్ హాసీనా భారత్‌లో తలదాచుకున్న మెుదలు అక్కడి మతఛాందస వాదులు హిందువులపై ఊచకోత జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ దేశంలో...
ArticlesNews

శాంతి, సమైక్యతకు సంపూర్ణంగా తోడ్పడగల సనాతన ధర్మం

మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గంవలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు సంపూర్ణంగా...
News

నెట్‌ఫ్లిక్స్‌ చిత్రంపై మండిపడుతున్న సాధువులు, సన్యాసులు

నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న 'ఘూస్ఖోర్ పందాట్' అనే సినిమా టైటిల్‌పై దేశవ్యాప్తంగా ప్రముఖ మత పెద్దలు, సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పేరు, కంటెంట్ సమాజానికి హానికరమని, విద్వేషాలను ప్రోత్సహించి సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తుందని వారు తీవ్రంగా...
News

దేశాన్ని చూడాలని వచ్చి.. భారతీయురాలిగా మారిన పెపిటా సేథ్

ఆమె బ్రిటన్‌లో జన్మించారు. భారతదేశంపై ప్రేమ పెంచుకుని ఇక్కడే ఉండిపోయారు. కేరళలో స్థిర నివాసం ఏర్పరుచుకుని, అనేక రచనలు చేయడంతో పాటు, స్థానిక కళల ప్రాచుర్యానికి పాటుపడ్డారు. ఈ నేపధ్యంలో భారత పౌరసత్వం పొందాలని ఆమె తాపత్రయ పడ్డారు. ఎట్టకేలకు ఆమె...
News

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటలు

రాష్ట్ర   ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటల (హెర్బల్ గార్డెన్స్) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ తోటల్లో పూల, ఔషధ మొక్కలను నాటతారు అలాగే వాకింగ్ ట్రాక్, బెంచీలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించేందుకు అనువైన...
News

చైనా మాంజా వాడకం హత్యతో సమానం.. అధికారులకు సీఎం యోగి కీలక ఆదేశాలు

చైనా మాంజా వాడకం మనిషిని హత్య చేయడంతో సమానం అని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ అన్నారు. చైనీస్ మాంజాను పూర్తిగా నిషేధించేమని అయినప్పటికీ అది అందుబాటులో ఉండడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ప్రజా భద్రత విషయంలో...
News

హిందూ వ్యక్తిపై ముస్లిం మహిళ లవ్ జిహాద్

హిందూ వ్యక్తిపై ముస్లిం మహిళ లవ్ జిహాద్ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. బలరాంపూర్ పెహల్వారాకు చెందిన హిందూ యువకుడు భూపేంద్ర ప్రతాప్ చౌహాన్‌ను మొదట రుక్సర్ అనే ముస్లిం మహిళ ప్రేమలో పడేసింది. ఆ తర్వాత అతన్ని బంధించి...
News

వివాదాస్పద సోషల్ మీడియా బిల్లును ఉపసంహరించుకున్న నేపాల్ ప్రభుత్వం

నేపాల్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సోషల్ మీడియా బిల్లును తాత్కాలిక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేసేలా ఉందంటూ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కేపీ శర్మ...
1 372 373 374 375 376 3,092
Page 374 of 3092