News

News

సమాజంలో తలెత్తే సందేహాలను పరిష్కరించగలిగే సత్తా భారతీయ జ్ఞాన సంప్రదాయానికే వుంది

సంఘ్ దృక్పథం అంతా కూడా పూర్తిగా భారతీయ ఆలోచనా విధానాల నుంచే ఉద్భవించిందని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సంఘ్ పై నేడు సమాజం అంచనాలు కూడా పెరిగాయన్నారు. సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని గోరఖ్ పూర్ లోని...
News

100 ఏళ్ల తల్లిని మోసుకొచ్చి, త్రివేణీ సంగం స్నానం చేయించిన కుమారుడు

మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ భజన్ యాదవ్ అనే వ్యక్తి తన 100 ఏళ్ల తల్లిని తన భుజాలపై మోసుకెళ్లి సంగమంలో స్నానం చేయించాడు. ఇది అందర్నీ విశేషంగా ఆకర్షించింది. రామ్ భజన్ యాదవ్...
News

వందేమాతరం నిర్ణయం దేశభక్తికి సంబంధించింది : భయ్యాజీ జోషి

అయోధ్య వందేమాతరంపై ప్రభుత్వం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్ పై ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి హర్షం వ్యక్తం చేశారు. దేశభక్తి వారసత్వాన్ని జరుపుకునే దశ అని తెలిపారు. దశాబ్దాలుగా వందేమాతరం గీతం స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఏకం...
ArticlesNews

భవితకు దారిదీపం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్‌తో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. 1988లో ముంబైలో నా ఆయుర్వేద టీచర్‌ ‌డా. బీఎల్‌ ‌వసిష్ట తాను చురుగ్గా పాలుపంచుకొంటున్న ఒక హిందూ సామాజిక సంస్థను నాకు పరిచయం చేశారు. ఉదయాన్నే నా సూట్‌...
News

పంచశీల ఒప్పందం అందుకే చేసుకోని ఉండవచ్చు

స్వాతంత్ర్యం తర్వాత భారత్‌-చైనా సంబంధాల గురించి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కోసమే అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1954లో పంచశీల ఒప్పందం చేసుకొని ఉంటారన్నారు. దేహ్రాదూన్‌లో...
News

పుణ్యస్నానాల్లో లక్షలాది మంది సరికొత్త రికార్డు

శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్‌లకు పోటెత్తారు. వార్షిక మాఘమేళాలో భాగంగా జరిగిన చివరి ‘స్నాన పర్వం’లో దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పటివరకూ పవిత్ర స్నానాలు...
News

జమ్మూకశ్మీర్‌లో భారీ హవాలా రాకెట్‌

జమ్మూకశ్మీర్‌లో భారీ హవాలా రాకెట్‌ వ్యవస్థను అధికారులు ఛేదించారు. ప్రపంచవ్యాప్త స్కామ్‌ నెట్‌వర్క్‌లకు ఆర్థిక వెన్నెముకగా నిలుస్తూ, జమ్మూకశ్మీర్‌లో విస్తరిస్తున్న ’మ్యూల్‌ అకౌంట్స్‌’ దందాను బయటపెట్టారు. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా నిర్వహిస్తున్న 8 వేలకు పైగా మ్యూల్‌ ఖాతాలను అధికారులు సీజ్‌ చేశారు....
News

పుణ్యక్షేత్రంగా ‘పంచథామం’

మున్ముందు ప్రముఖ పుణ్యక్షేత్రా ల్లో ఒకటిగా పంచథామ క్షేత్రం పేరొందుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా చిన్న హరిశ్చంద్రపురంలో వెలసిన పంచథామ క్షేత్రాన్ని ఆయన సందర్శించి.. స్పటిక, వాయి, జల లింగంతోపాటు రామసేతువులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
1 356 357 358 359 360 3,092
Page 358 of 3092