News

News

“పార్లమెంట్‌లో నమాజు చేస్తా.. కానీ వందేమాతరం పాడను” : కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్

“నేను పార్లమెంట్‌లో నమాజు చేస్తాను కానీ వందేమాతరం మాత్ర పాడను” ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో ఇచ్చిన స్టేట్‌మెంట్. భారత స్వాతంత్య్రోద్యమంలో వందేమాతరం ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని...
ArticlesNews

విశాఖ తీరాన విశ్వ నౌకల పండగ

నీలి సముద్ర అలల సాక్షిగా భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత ఘట్టానికి మహా విశాఖ నగరం వేదిక కానుంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న ‘మిలాన్‌–2026’, ‘ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)–2026’ కార్యక్రమాలు దేశ సముద్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని...
News

సేవాలాల్‌ మార్గంలో పయనించాలి

సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని అనంతపురం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ సూచించారు. గుత్తిలోని సేవాగఢ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న సేవాలాల్‌ మహరాజ్‌ 287వ జయంత్యుత్సవాలు ముగిశాయి. చివరి రోజు ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు....
News

మతపరమైన ప్రదేశాలలో వివక్ష తుది విచారణకు ‘సుప్రీం’

కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ప్రదేశాలలో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2026, ఏప్రిల్ 7వ తేదీ నుంచి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది. భారత...
News

మాలేగావ్ మేయర్ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ చిత్రపటంపై సర్వత్రా విమర్శలు

మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ చిత్రపటాన్ని డిప్యూటీ మేయర్ షాన్-ఎ-హింద్ నిహాల్ అహ్మద్ కార్యాలయంలో ప్రదర్శించడంతో వివాదం చెలరేగింది, దీనిపై బిజెపి విమర్శలు, శివసేన కార్పొరేటర్లు నిరసనలు వ్యక్తం చేశారు. బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్...
News

ఏప్రిల్ నుంచి చార్ ధామ్ యాత్ర

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది(2026) ఏప్రిల్ 22న భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులలో కొలువై ఉన్న పరమశివుని ఈ దివ్య క్షేత్రానికి ప్రతి ఏటా దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు....
News

అన్నప్రసాదం విస్తర్లపై అన్యమత ప్రచారం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం వేంకటేశ్వరస్వామివారి అన్నసమారాధనలో అన్యమత ప్రచారానికి సంబంధించిన విస్తర్లు వినియోగించడంపై భక్తులు మండిపడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన వివరాలివీ.. తంటికొండ గ్రామంలో వెంకటగిరిపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రతి శనివారం జిల్లా...
News

మథురలో మొట్టమొదటి గో మ్యూజియం

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో దేశంలోనే మొట్టమొదటి నేషనల్‌ కౌ కల్చర్‌ మ్యూజియం (జాతీయ ఆవు సంస్కృతి ప్రదర్శనశాల) ఏర్పాటు కానుంది. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియం ఆవుల సాంస్కృతిక, ఆధ్యాతి్మక, శాస్త్రీయన ప్రాముఖ్యతను తెలియజేస్తుందని,...
1 357 358 359 360 361 3,092
Page 359 of 3092