News

News

ఆలయ శిథిలాల కింద బయటపడ్డ పురాతనదేవీ మందిరం

ఒడిశా  భువనేశ్వర్‌లోని ప్రసిద్ధ శుకసారి మందిరం శిథిలాల కింద అత్యంత అరుదైన, పురాతనమైన దేవీ మందిరం బయల్పడింది. లింగరాజ్ ఆలయం సమీపంలోని బిందుసాగర్ చెరువు వద్ద, భారత పురాతత్వ శాఖ (ASI) తవ్వకాలలో ఈ 13వ శతాబ్దపు కళింగ శైలి దేవీ...
News

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ సమావేశం

ఏలూరు జిల్లాలోని   ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ (హెచ్‌డీపీటీ) ఆధ్వర్యంలో  అర్చకులు, ట్రస్ట్‌ జిల్లా కో–ఆర్డినేటర్లతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన...
News

మధ్యప్రదేశ్‌లోని సిహోరా హిందూ ఆలయంపై దాడి

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా సిహోరా పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందూ, ముస్లింలకు చెందిన ప్రార్థనా స్థలాలు పక్కపక్కనే ఉన్న ఆజాద్‌చౌక్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎవరూ...
ArticlesNews

స్వచ్ఛత ప్రవక్త, సంఘ సంస్కర్త గాడ్గేబాబా

(ఫిబ్రవరి 23 – గాడ్గే బాబా జయంతి ) ఆయన బౌద్ధ భిక్షువు కాదు. కానీ సర్వసంగ పరిత్యాగిలా దేశాటన చేశారు. ఆయనకు దైవారాధన పట్ల నమ్మకం లేదు..కానీ దేవాలయాల వద్ద కనీస వసతులు కల్పించారు. స్నానఘట్టాలు నిర్మించారు. దేవాలయ ప్రాంగణాలను...
News

USA: అమెరికాలో హిందువులే విద్యాధికులు

అమెరికాలో అత్యంత విద్యాధిక మతవర్గం హిందువులేనని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ విడుదల చేసిన ఒక సర్వే నివేదిక వెల్లడించింది. యూదులు అత్యంత విద్యాధికుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. వివిధ మతవర్గాల స్థితిగతులపై 2023-24లో నిర్వహించిన రిలిజియస్‌ ల్యాండ్‌స్కేప్‌ సమగ్ర సర్వే...
News

ప్రసాద్ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర ప్రభుత్వం పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రసాద్‌' పథకం పరిధిలోకి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయాన్ని చేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన...
News

సింహాచలంలో ధార్మిక సదస్సు

హిందూ ధర్మపరిరక్షణకు అర్చకులే వెన్నెముక అని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ దాసరి శ్రీనివాసులు స్పష్టం చేశారు. దేవదాయశాఖ, హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహగిరిపై ధార్మిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న...
News

నంద్యాలలో ఘనంగా శివాజీ జయంతి

నంద్యాల జిల్లా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో, స్థానిక సంజీవ నగర్ గేటు సమీపంలో గల శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల ప్రాంగణం, స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సదరు కార్యక్రమంలో ప్రధాన...
1 346 347 348 349 350 3,092
Page 348 of 3092