ఆలయ శిథిలాల కింద బయటపడ్డ పురాతనదేవీ మందిరం
ఒడిశా భువనేశ్వర్లోని ప్రసిద్ధ శుకసారి మందిరం శిథిలాల కింద అత్యంత అరుదైన, పురాతనమైన దేవీ మందిరం బయల్పడింది. లింగరాజ్ ఆలయం సమీపంలోని బిందుసాగర్ చెరువు వద్ద, భారత పురాతత్వ శాఖ (ASI) తవ్వకాలలో ఈ 13వ శతాబ్దపు కళింగ శైలి దేవీ...







