News

ArticlesNews

రామన్ స్పెక్ట్రోస్కోపీ: సి.వి.రామన్ ఆవిష్కరణ ద్రవ ప్రేలుడు పదార్థాలను వాడే ఉగ్రవాదులపై ప్రపంచ ఆయుధంగా ఎలా మారింది?

దాదాపు 830 కోట్ల ప్రపంచ జనాభా, కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు, బిజీగా ఉండే విమానాశ్రయాలు మరియు కుంభమేళా, అమర్‌నాథ్ యాత్ర వంటి భారీ ఆధ్యాత్మిక సమావేశాల మధ్య భద్రతను కాపాడటం అనేది కత్తి మీద సాము లాంటిది. శత్రువు కంటికి కనిపించని...
News

ఒకే ఒక్క వ్యక్తి సంకల్పం… ‘‘స్వయంసమృద్ధి గ్రామంగా తయారైంది…

తమ తమ జీవితాలను మెరుగ్గా చేసుకోవడానికి కొందరు కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడతారు. ప్రభుత్వం చేస్తే సరి, లేదంటే అలాగే వుండిపోతారు తప్పించి, మానవ ప్రయత్నాలు చేయరు. కానీ.. మహారాష్ట్రలోని బరిపడ అన్న కుగ్రామం మాత్రం ఆత్మ నిర్భరతతో, సమష్టి సంకల్పంతో...
News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన విదేశీయులు

పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు విదేశీ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ మార్కెటింగ్ బృందం.. పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామంలో రైతు దర్శి శేషారావు మిరప పొలాన్ని సందర్శించింది. రసాయనాలు వినియోగించకుండా కషాయాలు, జీవామృతంతో పంటలను సాగు...
News

మేడాపురంలో విజయనగర సామ్రాజ్య శాసనాలు

శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో క్రీ.శ. 14, 15 శతాబ్దాలకు చెందిన విజయనగర సామ్రాజ్య శాసనాలు రెండింటిని గుర్తించినట్లు చరిత్రకారుడు గోపి తెలిపారు. ఈ మేరకు వివరాలను ఆయన వెల్లడించారు. మొదటి శాసనాన్ని గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి ఎదురుగా, రెండో...
ArticlesNews

వీరమాతలు

చరిత్రలో ఎందరో మాతృమూర్తులు తమ బిడ్డలను ధీరపురుషులుగా తీర్చిదిద్ది వీరమాతలై వెలిగారు. మహారాణులుగా వారు అంతఃపురాలకే పరిమితమైనా, సంతానాన్ని శీలవంతులుగా సంస్కరించడంలో విశేషంగా కృషి చేశారు. తెరవెనుక నిలిచినా పరోక్ష ప్రేరకులుగా తరిగిపోని స్ఫూర్తితో ప్రకాశించారు. మార్కండేయ పురాణంలో ప్రస్తావించిన రాణి...
News

నక్సల్స్ స్థూపాలను కూల్చేసిన గ్రామస్థులు..

ఆపరేషన్ కగార్ తో నక్సలైట్లు కకావికలమయ్యారు. కొందరు హతమవ్వగా.. మరి కొందరు లొంగిపోయారు. దీంతో ప్రజలకు కూడా నక్సలైట్లు అంటే భయం పోతోంది. మరి కొన్ని చోట్ల వారిపై వున్న సానుభూతి, ప్రేమ కూడా బద్దలైపోతోంది. ఇన్నాళ్లూ నక్సలైట్లు తమను గుప్పిట్లో...
News

‘‘సంఘ్’’ కార్య రహస్యం ‘‘కబడ్డీ ఆటే’’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. సంఘ కార్య శతాబ్ది పేరుతో సంఘ్ యేడాది పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే అనేక మంది యువత, ప్రముఖులు, ఇతరులు ఇప్పుడు సంఘ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే... వంద సంవత్సరాలు...
News

భక్తుల పథం.. ధర్మరథం

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టిటిడి నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని తెలిపేలా డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయడంతో వేచిచూసే సమయం తగ్గి ఉచిత సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో 12 అత్యాధునిక ఎలక్ట్రిక్‌ బస్సులు...
1 333 334 335 336 337 3,092
Page 335 of 3092