రామన్ స్పెక్ట్రోస్కోపీ: సి.వి.రామన్ ఆవిష్కరణ ద్రవ ప్రేలుడు పదార్థాలను వాడే ఉగ్రవాదులపై ప్రపంచ ఆయుధంగా ఎలా మారింది?
దాదాపు 830 కోట్ల ప్రపంచ జనాభా, కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు, బిజీగా ఉండే విమానాశ్రయాలు మరియు కుంభమేళా, అమర్నాథ్ యాత్ర వంటి భారీ ఆధ్యాత్మిక సమావేశాల మధ్య భద్రతను కాపాడటం అనేది కత్తి మీద సాము లాంటిది. శత్రువు కంటికి కనిపించని...







