News

ArticlesNews

సాధువు, సంస్కర్త శ్రీ చైతన్య మహాప్రభు

( ఫాల్గుణ శుక్ల పూర్ణిమ - చైతన్య మహాప్రభు జయంతి ) భక్తి ఉద్యమకారులలో సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి, ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన మహనీయుడు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన్ను సాక్షాత్తూ శ్రీకృష్ణుడిగా పలువురు...
News

సిక్కు గురువులను అవమానించిన కేసులో ఢిల్లీ అసెంబ్లీకి పంజాబ్ సీనియర్ అధికారులు

సిక్కు గురువులను అవమానించిన కేసులో పంజాబ్ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) అలోక్ శేఖర్, పంజాబ్ డిజిపి గౌరవ్ యాదవ్ , జలంధర్ పోలీస్ కమిషనర్ ధన్‌ప్రీత్ కౌర్ సామి ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ...
News

పంచాయతీ కార్యాలయాల్లో వందేమాతరం తప్పనిసరి

రాజస్థాన్‌లోని అన్ని పంచాయతీ రాజ్ కార్యాలయాల్లో ప్రతి ఉదయం జాతీయ గీతం పాడతామని, కార్యాలయ సమయం ముగిసే సమయానికి జాతీయ గీతం ఆలపిస్తామని మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. రాజస్థాన్ లోని అన్ని పంచాయతీరాజ్ కార్యాలయాల్లో ఇకపై ఉదయం వందేమాతరం పాడాలని,...
News

రామాలయ నిర్మాణానికి ఉపయోగించిన కట్టర్ యంత్రాలను భద్రపరచనున్న అయోధ్య ట్రస్ట్

అయోధ్యలో రామాలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన యంత్రాలు మరియు పనిముట్లను, రాళ్లను ఆకృతి చేయడానికి ఉపయోగించే భారీ-డ్యూటీ కట్టర్ యంత్రాలను భద్రపరచాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. మిగిలిన పనులు పూర్తయిన తర్వాత ఆలయ వారసత్వంలో...
News

పైన టమాట.. కింద ఆలుగడ్డ! రెండు పంటలు

వ్యవసాయ రంగంలో పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెంచే దిశగా వారణాసిలోని ఐసీఏఆర్-భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ -IIVR శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. 'గ్రాఫ్టింగ్' (అంటుకట్టడం) పద్ధతి ద్వారా ఒకే మొక్కపై రెండు వేర్వేరు పంటలను పండించి ఔరా అనిపిస్తున్నారు. పైన టమాట.....
News

సేవా భారతి ఆధ్వర్యంలో విజయవాడలో ‘బాల మేళా’

స్వార్థాన్ని పక్కన పెట్టి సేవాభావంతో ముందుకొస్తేనే మెరుగైన సమాజం సాకారమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. సేవాభారతి ఆధ్వ ర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్ లో ఆదివారం 'బాల మేళా' నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన...
News

గిరిజన గ్రామాల్లో మతమార్పిడి బోర్డులు.. స్వాగతించిన వనవాసి కళ్యాణ్ ఆశ్రమం

ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన గ్రామాలలోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశాన్ని నిషేధిస్తూ, మతమార్పిడి వ్యతిరేక బోర్డుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం స్వాగతించింది. దిగ్బల్ తండి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ ,ఇతరుల...
News

పంచాంగం ఆవిష్క‌రణ

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.ర‌విచంద్ర‌తో కలిసి ఆవిష్క‌రించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పంచాంగాన్ని ఆవిష్క‌రించారు.ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష...
1 331 332 333 334 335 3,092
Page 333 of 3092