News

News

రామయ్య గోపురాలకేదీ నవమి శోభ

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి  ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సివిల్, విద్యుత్తు విభాగం పర్యవేక్షణలో వసతుల కల్పనకు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే.. రామయ్య క్షేత్రంలో...
News

‘భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుంది’.. పాక్‌ అధ్యక్షుడు

ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో భారత్‌ దాడులు చేస్తుంటే తనని బంకర్‌లో దాక్కోమని సలహా ఇచ్చారని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదంటూ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత్‌ మరో...
News

మళ్లీ ‘తుస్సుమన్న’ చైనా ఆయుధాలు- ఇరాన్​ను ముంచిన డ్రాగన్!

చైనా ఇటీవల కాలంలో ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. అయితే చైనా తయారీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు మాత్రం అనేక యుద్ధాల్లో పాల్గొంటున్నాయి. కానీ, ప్రతీ యుద్ధంలోనూ అవి తేలిపోతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడుల నుంచి పాక్‌ వాయు స్థావరాలను చైనా...
ArticlesNews

భక్త తుకారాం పాండురంగ స్వామిలో ఐక్యమైన రోజు ‘తుకారాం బీజ్‌’

( మార్చి 5 - తుకారాం బీజ్‌ ) భక్త తుకారాం పాండురంగ స్వామిలో ఐక్యమైన ఫాల్గుణమాసం బహుళ విదియను ‘తుకారాం బీజ్‌’ అంటారు. పాండురంగ స్వామికి ప్రీతిపాత్రుడైన భక్తుడు తుకారాం జన్మించిన మహారాష్ట్ర దేహు గ్రామంలో నాందురకీ అనే మహిమాన్విత...
News

పళ్లపొడి నుంచి దుస్తుల వరకు అన్నీ పర్యావరణ హితమే

కాలంతో పాటు మనిషి అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు రుచి కోసం వెంపర్లాడిన జనం, ఇప్పుడు ఆరోగ్యం కోసం అడుగులు వేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకంతో భూమి నిస్సారమవ్వడమే కాక, మనం తినే ఆహారం విషతుల్యమవుతోంది. ఈ క్రమంలోనే "ఆహారమే ఔషధం" అనే...
News

పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. 4 గంటలు పాటు ఆలయం మూసివేత..

ఒడిశాలోని పూరిలోని జగన్నాథ ఆలయం గురువారం 4 గంటల పాటు మూతపడనుంది. రహస్యమైన ‘‘బనకలగి’’ ఆచారం కోసం ఆలయ ద్వారాన్ని నాలుగు గంటల పాటు మూసేయనున్నారు. సాధారణ భక్తులను ఈ నాలుగు గంటలు గుడిలోకి అనుమతించరు. సాయంత్రం 6 గంటల నుంచి...
News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి : టిటిడి జేఈవో

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న శ్రీరామనవమి పర్వదినం, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం అధికారుల‌ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి...
News

గో ఆధారిత సేంద్రియ ఎరువులు

మారుతున్న కాలంలో ప్రాణాంతక రోగాలకు ప్రధాన కారణాల్లో ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ఆహారం ఒకటి. దీంతో ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ...
1 325 326 327 328 329 3,092
Page 327 of 3092