News

News

సోష‌ల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ప్ర‌చారం.. శ్రీన‌గ‌ర్ ఎంపీ, మాజీ మేయ‌ర్‌పై కేసు న‌మోదు

సోష‌ల్ మీడియాలో త‌ప్పుదోవ ప‌ట్టించే కంటెంట్‌ను పోస్టు చేసిన ఘ‌ట‌న‌లో.. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఎంపీ ఆఘా స‌య్య‌ద్ రుహుల్లా మెహిదితో పాటు శ్రీన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ జునైద్ అజిమ్ మ‌ట్టుపై కేసు న‌మోదు చేశారు. ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని నింపేందుకు, మ‌త‌సామ‌రస్యాన్ని దెబ్బ‌తీసేందుకు...
News

యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై దాడి కేసులో నిందితుడి ఎన్ కౌంటర్

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన 'ఎక్స్-ముస్లిం' యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుల్లో ఒకడైన జీషన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో...
News

చేగువేరా కాదు ఏకనాథ్ రాణడే గురించి యువత తెలుసుకోవాలి : స్వామి చిదానంద పురి

దేశానికి జనాభా నియంత్రణ చట్టం అత్యంత అవసరమని త్రిస్సూర్ కొలత్తూర్ అద్వైతాశ్రమ పీఠాధిపతి స్వామి చిదానంద పురి అన్నారు. అలాగే దేశం నిరంతరంగా అభివృద్ధి పథంలోనే వుండాలని, 2027 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా వుండాలన్నారు. లేకపోతే నిద్రపోతూ, సోమరిపోతులం అవుతామన్నారు....
News

పూర్వీకుల వారసత్వాన్ని నేటి తరం కొనసాగించడం అభినందనీయం

సమాజంలో శాంతి, భద్రత, పరస్పర నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఉత్సాహపూరితమైన పండుగలను జరుపుకోగలమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం గోరఖ్‌నాథ్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హోలీ కేవలం రంగుల పండుగ...
News

‘పహల్గాం’ దర్యాప్తు : ‘గోప్రో’లో కీలక రహస్యాలు?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులకు సంబంధించిన కీలక ఆధారంగా భావిస్తున్న ఒక 'గోప్రో' (GoPro) కెమెరా మూలాలను వెతుక్కుంటూ భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)...
News

ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం మహోత్సవం

దుర్గగుడిలో 12 ఏళ్లకోకసారి ఘనంగా కుంభాభిషేకం నిర్వహిస్తుంటారు. మరో 2 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఆగమ శాస్త్రం ప్రకారం మార్చి 6,7,8 తేదీల్లో జరిగే పవిత్రమైన ప్రక్రియగా చెబుతుంటారు. వేడుకల్లో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహిస్తారు. ఆలయ తేజస్సు...
News

సంస్కృతి, విలువలు, నైతికత సంఘ్ కి ప్రాథమిక పునాదులు : మోహన్ భాగవత్

సమాజం, సంస్కృతి, విలువలు, నైతికత, మంచి ప్రవర్తన సంఘ్ కార్యక్రమానికి ప్రాథమిక పునాదులు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. నైతిక విలువలు, ప్రవర్తన, సంస్కృతి, సమాజం పట్ల నిబద్ధత అన్న వాటిని కృషితో సమన్వయం...
News

చందనోత్సవానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని (నిజరూప దర్శనం) ఏప్రిల్‌ 20న నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె.వెంకటరావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి నిజరూప దర్శనానికి ఈ ఏడాది సుమారు 1.4 లక్షల మంది భక్తులు...
1 327 328 329 330 331 3,092
Page 329 of 3092