సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ప్రచారం.. శ్రీనగర్ ఎంపీ, మాజీ మేయర్పై కేసు నమోదు
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే కంటెంట్ను పోస్టు చేసిన ఘటనలో.. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఆఘా సయ్యద్ రుహుల్లా మెహిదితో పాటు శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ అజిమ్ మట్టుపై కేసు నమోదు చేశారు. ప్రజల్లో భయాన్ని నింపేందుకు, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు...







