News

ArticlesNews

పర్యావరణానికి పంచ పరివర్తనలు కీలకం

జాతి పునర్నిర్మాణానికి అంకితమైన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) 2025 ‌సంవత్సరంలో శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. దాని సైద్ధాంతిక పునాది, నిర్వహణ నిర్మాణం, నిస్వార్థ సేవ కారణంగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక బలమైన సంస్థగా ఆవిర్భవించింది. సమ్మిళిత,...
News

కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్‌ వ్యాఖ్యలపై..బ్రాహ్మణుల ఆగ్రహం

ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మందుల సామేల్‌ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా అతడిని...
ArticlesNews

సమర్ధ కుటుంబ వ్యవస్థ

కుటుంబ ప్రబోధన్‌ 2008‌లో ప్రారంభమై, క్రమంగా వికసించింది. గత సంవత్సరం ఓంకారేశ్వర్‌లో జరిగిన బైఠక్‌లో పరమ పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సమక్షంలో కుటుంబ ప్రబోధన్‌ ‌ధ్యేయం వెల్లడైంది. మంగళ సంవాద్‌ ‌మాధ్యమంగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగత, పారివారిక,సామాజిక జీవనంలో...
News

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

తెలుగు ఉగాది, శ్రీరామనవమి ముఖ్య పండుగలను పురస్కరించుకుని ఈ మార్చి నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఆస్థానం అనేది ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహాంచే ఆలయ దర్బారు. ప్రత్యేక పర్వదినాలలో గరుడాళ్వార్ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని...
News

దశాబ్దాల తర్వాత గుడిమల్లం మహాకుంభాభిషేకానికి శ్రీకారం

ఏకశిల్పంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరి దేశంలోనే మొట్టమొదటి పురాతన ఆలయమైన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో  గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయం దశాబ్దాల తర్వాత మహాకుంభాభిషేకానికి సిద్ధమైంది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో ఆలయ నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తుండగా పల్లవ,...
News

నా కూతురు ‘‘లవ్ జిహాద్’’ బాధితురాలు.. మధ్యప్రదేశ్ సీఎం సాయం కోరిన మోనాలిసా తండ్రి.

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సమయంలో నేషనల్ వైడ్ ఫేస్ సంపాదించుకున్న మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల, కేరళలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, ఈ వివాహన్ని ‘‘లవ్ జిహాద్’’ అంటున్నారు. వీటిని కొత్త...
ArticlesNews

నిశ్చలమైన త్యాగం.. పొట్టి శ్రీరాములు జీవితం

( మార్చి 16 - పొట్టి శ్రీరాములు జయంతి ) తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే లక్ష్యంతో తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అందుకే ఆయనను తెలుగు ప్రజలు...
1 304 305 306 307 308 3,091
Page 306 of 3091