ధర్మజాగరణ సమితి అధ్వర్యంలో స్లో సైక్లింగ్
ధర్మజాగరణ సమితి నంద్యాల ఆధ్వర్యంలో శ్రీ శారదా విద్యా పీఠం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఫారూఖ్ నగర్ లో స్లో సైక్లింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను శ్రీ సముద్రాల ఆంజనేయులు గారు భారతమాతకు మాలార్పణ గావించి ప్రారంభించారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో...







