News

News

కూచిపూడి నాట్యం పోస్టల్ విడుదల

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నాట్యానికి కేంద్ర ప్రభుత్వం సముచిత స్థానాన్ని అందచేయటం ముదావహమని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్త్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది...
News

శ్రీలంక పేలుళ్లకు కేరళ మూలాలు? ఎన్.ఐ.ఏ దాడుల్లో పలువురు అరెస్ట్

శ్రీలంకలో ఇటీవల జరిగిన  ఉగ్రవాద పేలుళ్ల తాలూకు మూలాలు కేరళలో లభ్యమవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ కేరళలోని కసర్గడ్, పలాక్కోడ్ ప్రాంతాలలో జరిపిన దాడుల్లో ఆరుగురు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్ అయ్యారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సభ్యులను సమకూర్చే వ్యక్తులతో వీరు...
News

పుల్వామా దాడులతో సంబంధమున్నమరో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

పుల్వామా ఉగ్రదాడితో సహా అవంతిపురా తదితర ప్రదేశాలలో జరిగిన పలు పేలుళ్లతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏప్రిల్ 29 సోమవారం అరెస్టు చేశారు. స్థానిక ఎస్పీ తాహిర్ సలీం ఖాన్  తెలిపిన వివరాల ప్రకారం వారిలో ముగ్గురిని...
News

భార‌త్‌లో ఉగ్ర‌దాడుల‌కు మసూద్ అజహర్ ప్లాన్‌..హెచ్చ‌రించిన నిఘా వ‌ర్గాలు!

భారత్‌లో జైషే మహ్మద్‌, ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ రెండు ఉగ్రసంస్ధలతో పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ టచ్‌లో ఉందని నిఘా సంస్థలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేశాయి....
News

నాల్గవ విడత పోలింగ్లో 61.62% ఓటింగ్ నమోదు.

దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్టాలలో ఈరోజు జరిగిన నాల్గవ విడత పోలింగ్ లో 61.62% ఓటింగ్ నమోదయ్యింది. ఈ సాయంత్రం 7గంటలకు కడపటి వార్తలందేసరికి ఈనాటి ఓటింగ్ శాతం 61.62 గా తెలుస్తోంది. ఈరోజు మొత్తం 9 రాష్ట్రాలలో పోలింగ్ జరగగా...
NewsSeva

విజయవాడలో సేవా భారతి వ్యక్తిత్వ వికాస తరగతులు

హై స్కూలు స్థాయి విద్యార్ధులకు సేవా భారతి నిర్వహించే అభ్యాసికల(ఉచిత ట్యూషన్ సెంటర్ల) నుంచి ఎంపిక చేసిన విద్యార్ధినీ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేది నుంచి 26వ తేది వరకు మూడు రోజుల పాటు వ్యక్తిత్వ వికాస తరగతులు విజయవాడలోని సత్యనారాయణ...
News

శ్రీలంకలో రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై నిషేదం.

ఈష్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలోని పలు ప్రాంతాలలో జరిగిన పేలుళ్ళ దృష్ట్యా శ్రీలంకలో రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై నిషేదం విధించారు. నేషనల్ తౌహీద్ జమాత్ (NTJ), జమాతే మిల్లతు ఇబ్రహీం సీ ఇలాని(JMI) అనే రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై...
News

హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసు నిందితుడి అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా ఆరెస్సెస్, ఇతర సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసులో పురోగతి లభించింది. ఈ హత్యలకు సంబంధించి కీలక నిందితుడు అహ్మద్ షరీఫ్ అలియాస్ లష్కర్ మొహల్లాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం మైసూరులో అరెస్ట్...
1 2,869 2,870 2,871 2,872 2,873 2,913
Page 2871 of 2913