News

News

అన్నవరంలో ఆచార్యుల శిక్షణ

బండెడు పుస్తకాల మోత, గాలి పారని ఇరుకిరుకు తరగతి గదులు, అంతులేని సిలబస్ తో అలసి సొలసి చేసే పోరాటం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు అందరి ప్రత్యక్ష పరోక్ష వత్తిడి పిల్లలకు ఊపిరి సలపనివ్వటం లేదు. ఆటలేదు, పాటలేదు, వ్యాయామం లేదు...
News

అరుణాచల్ సరిహద్దుల్లో చైనా ఆటలకు చెక్ పెట్టిన మోడీ ప్రభుత్వం

ఈశాన్య రాష్ట్రాలను ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించడానికి శాయ శక్తులా యత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్ ను సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. అలాంటిది ఇన్నాళ్ళకు మోడీ ప్రభుత్వం చైనాకు చెక్ పెట్టే...
News

ప. గో జిల్లాలో యువతి కిడ్నాప్ కు ముస్లిం యువకుడి విఫల యత్నం – లవ్ జీహాద్ కోణం ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరులో కిడ్నాప్‌ కలకలం రేపింది. విస్సాకోడేరు గ్రామంలో రోడ్డుపై వెళుతున్న యువతిని.. షేక్ యామ‌తుల్లా అనే యువకుడు కారులోకి లాక్కోని వెళ్లిపోయాడు. వివరాల్లోకెళితే.. ఓ త‌ల్లి తన కూతరుతో కలిసి రోడ్డుపై వెళుతుంది. ఆ సమయంలో...
News

కూచిపూడి నాట్యం పోస్టల్ విడుదల

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నాట్యానికి కేంద్ర ప్రభుత్వం సముచిత స్థానాన్ని అందచేయటం ముదావహమని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్త్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది...
News

శ్రీలంక పేలుళ్లకు కేరళ మూలాలు? ఎన్.ఐ.ఏ దాడుల్లో పలువురు అరెస్ట్

శ్రీలంకలో ఇటీవల జరిగిన  ఉగ్రవాద పేలుళ్ల తాలూకు మూలాలు కేరళలో లభ్యమవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ కేరళలోని కసర్గడ్, పలాక్కోడ్ ప్రాంతాలలో జరిపిన దాడుల్లో ఆరుగురు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్ అయ్యారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సభ్యులను సమకూర్చే వ్యక్తులతో వీరు...
News

పుల్వామా దాడులతో సంబంధమున్నమరో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

పుల్వామా ఉగ్రదాడితో సహా అవంతిపురా తదితర ప్రదేశాలలో జరిగిన పలు పేలుళ్లతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏప్రిల్ 29 సోమవారం అరెస్టు చేశారు. స్థానిక ఎస్పీ తాహిర్ సలీం ఖాన్  తెలిపిన వివరాల ప్రకారం వారిలో ముగ్గురిని...
News

భార‌త్‌లో ఉగ్ర‌దాడుల‌కు మసూద్ అజహర్ ప్లాన్‌..హెచ్చ‌రించిన నిఘా వ‌ర్గాలు!

భారత్‌లో జైషే మహ్మద్‌, ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ రెండు ఉగ్రసంస్ధలతో పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ టచ్‌లో ఉందని నిఘా సంస్థలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేశాయి....
News

నాల్గవ విడత పోలింగ్లో 61.62% ఓటింగ్ నమోదు.

దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్టాలలో ఈరోజు జరిగిన నాల్గవ విడత పోలింగ్ లో 61.62% ఓటింగ్ నమోదయ్యింది. ఈ సాయంత్రం 7గంటలకు కడపటి వార్తలందేసరికి ఈనాటి ఓటింగ్ శాతం 61.62 గా తెలుస్తోంది. ఈరోజు మొత్తం 9 రాష్ట్రాలలో పోలింగ్ జరగగా...
1 2,845 2,846 2,847 2,848 2,849 2,890
Page 2847 of 2890