‘శివాజీ కోన్ హోతా?’ పుస్తకంపై నిరసనలు, నిషేధం డిమాండ్
గోవింద్ పన్సారే రచించిన శివాజీ కోన్ హోతా? (శివాజీ ఎవరు?) అనే పుస్తకంపై మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నిరసనలను వ్యక్తమైయ్యాయి. పుస్తకంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ను అవమానించే విధంగా, చారిత్రక వాస్తవాలను వక్రీకరించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ పలు హిందుత్వ సంస్థలు నిరసనలకు...







