News

News

‘శివాజీ కోన్ హోతా?’ పుస్తకంపై నిరసనలు, నిషేధం డిమాండ్

గోవింద్ పన్సారే రచించిన శివాజీ కోన్ హోతా?  (శివాజీ ఎవరు?)  అనే  పుస్తకంపై మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలను వ్యక్తమైయ్యాయి. పుస్తకంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను  అవమానించే విధంగా, చారిత్రక వాస్తవాలను వక్రీకరించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ పలు హిందుత్వ సంస్థలు నిరసనలకు...
News

అడవుల్లోని అన్ని రకాల వృక్ష జాతులను రక్షించుకోవాలి

మన్యంలో అడవి మనకు తల్లి వంటిదని, దానిని అన్ని విధాలా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లికార్జునరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబందలో సిఫా ట్రస్ట్‌...
ArticlesNews

కార్పొరేట్ జిహాద్: ఐటీ రంగంలో సాగుతున్న నిశ్శబ్ద కుట్ర!

కార్పొరేట్ జిహాద్" అనేది ఇటీవల భారతీయ ఐటీ (IT), కార్పొరేట్ రంగాల్లో వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద అంశం. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారు కీలక పదవులను ఆక్రమించి, వ్యవస్థీకృత పద్ధతిలో హిందూ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని...
News

కోటప్పకొండ అభివృద్ధిపై మాస్టర్‌ప్లాన్‌

పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల మాస్టర్‌ప్లాన్‌పై జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కృతిక శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, డిఎఫ్‌వో కృష్ణప్రియ, ఆలయ ఈవో డి.చంద్రశేఖర్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ధృమతరు కన్సల్టెంట్స్‌ సంస్థ అర్కిటెక్‌...
ArticlesNews

హైందవ ధర్మంలో విశేషమైన యజ్ఞయాగాదులు

హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
News

నిస్వార్థ సేవ యువతకు ఆదర్శం హనుమంతుడు

‘హనుమంతుడు భక్తికి, శక్తికి, జ్ఞానానికి, నిస్వార్థ సేవకు మారుపేరు. ఇది యువతకు ఆదర్శం కావాలి. హనుమంతుని జీవితం గురించి తెలియజేసి, ఆయన స్ఫూర్తిని యువతలో నింపడమే శోభాయాత్ర ముఖ్య ఉద్దేశం’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ బీచ్‌ రోడ్డులో...
News

సనాతన ధర్మ పరిరక్షకుడు విద్యారణ్యుడు

శ్రీకాకుళం నగరంలోని ఉపనిషన్ మందిరంలో జరుగుతున్న వజ్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యారణ్య మహర్షుల జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ పండితుడు తెన్నేటి విక్రమశర్మ ప్రధాన ప్రసంగం...
News

రామాలయ భూమిని కాపాడండి

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని రామాలయం చుట్టూ ఉన్న భూమి అక్రమణకు గురవుతోందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు డిమాండ్‌ చేశారు. వారంతా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌ భాస్కర అప్పారావుకు...
1 26 27 28 29 30 2,888
Page 28 of 2888