News

News

కృష్ణా తీరంలో ధ్యాన కేంద్రాలు

ఇంద్రకీలాద్రిని, కృష్ణాతీరాన్ని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఇంజనీరింగ్‌, అభివృద్ధి పనులపై ఈవో శీనానాయక్‌ అధికారులు, ఎన్‌ఐఆర్‌ఎం, స్ఫాఅధికారులతో   సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండపై...
ArticlesNews

పెళ్లి కట్నంగా పక్షుల కోసం నీటి కుండలు- పర్యావరణ ఉద్యమంగా వివాహ వేడుక

ప్రస్తుత కాలంలో పెళ్లి కోసం తమ ఆర్థిక పరిస్థితిని సైతం లెక్కచేయకుండా తెగ ఖర్చు చేసేస్తున్నారు చాలా మంది. వివాహాలు సంపదకు ప్రదర్శనలుగా మారుతున్న ఈ రోజుల్లో రాజస్థాన్​లోని బాఢ్​మేర్​కు చెందిన నర్పత్​ సింగ్​ రాజ్​ పురోహిత్ కుటుంబం అనేక మందికి...
ArticlesNews

వృక్షాల సంరక్షణ కోసం కృషి ట్రీ అంబులెన్స్‌

సమస్త జీవరాశులు బతకడానికి ఆక్సిజన్ అవసరం. చెట్ల నుంచి ఈ ఆక్సిజన్ మనుషులకు, ఇతర జంతువులకు అందుతుంది. పారిశ్రామికరణ, నగర విస్తరణ, అభివృద్ధి పేరిట ఇటీవల కాలంలో చెట్లను తెగ నరికేస్తున్నారు. దీంతో పర్యావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిపోతున్నాయి....
ArticlesNews

పాక్ లో మతమార్పిడి బాధితుల్లో 75శాతం హిందూ బాలికలే

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారులపై బలవంతపు మత మార్పిడులు, వివాహాల పేరిట జరుగుతున్న వేధింపులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం వల్లే ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాతున్నాయని ఐరాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు....
News

‘కాంతార’ వివాదం : క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ

‘కాంతార’ చిత్రంలోని దైవాన్ని అనుకరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చివరికి వెనక్కి తగ్గారు. ఈ వివాదంపై బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి, అక్కడ క్షమాపణ కోరతానని ఆయన కర్ణాటక హైకోర్టుకు హామీ...
News

ఏఐ సాయంతో ‘రామాయణం’ సినిమా

కళ్లు చెదిరే సెట్టింగ్స్‌..అద్భుతమనిపించే విజువల్స్‌.. ఇవి ఏ పాన్‌ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్‌.!!  ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్‌లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు...
News

జంధ్యం తొలగించాకే పరీక్షకు అనుమతి బెంగళూరులో వివాదం

వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం కర్ణాటక వ్యాప్తంగా నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీఈటీ)లో జంధ్యం తొలగింపు వివాదం చోటు చేసుకుంది. తనిఖీల సమయంలో కొందరు విద్యార్థులను జంధ్యం తొలగించిన తర్వాతే, పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. బెంగళూరు నగరంలోని కృపానిధి కళాశాల పరీక్షా...
News

గోవధ ఘటనపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హోలీ పండుగ రోజున ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో జరిగిన పశువధ ఘటనపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన సమాజంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో, జాతీయ భద్రతా చట్టం (NSA) కింద చర్యలు తీసుకోవడం సమంజసమేనని కోర్టు స్పష్టం...
1 25 26 27 28 29 2,888
Page 27 of 2888