రామమందిర నిర్మాణానికి బంగారు ఇటుక ఇస్తా – మొఘల్ వారసుడు టూసీ.
“నాకే గనుక అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మశీదు వివాదాస్పద భూమి అప్పగిస్తే రామమందిర నిర్మాణానికి పునాది రాయిగా బంగారు ఇటుకను ఇస్తాను” అని అన్నదెవరో తెలుసా? హైదరాబాద్ లో నివసిస్తున్న మొఘల్ వారసుడు 50 ఏండ్ల వయసుగల హబిబుద్దిన్ టూసీ....







