News

News

మెమ్ చంద్ ను మొహమ్మద్ అనాస్ గా మార్చి….. రాజస్థాన్‌లో దళితుణ్ణి బలవంతంగా మతం మార్చిన షాకింగ్ ఘటన వెలుగులోకి

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఒక దళితుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేసిన షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మెమ్ చంద్ ఒక దళిత యువకుడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిని ముస్లింగా మారాలని బలవంతం చేశారు. వాస్తవానికి,...
News

మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాల‌ని గిరిజన సంఘాల డిమాండ్

చ‌త్తీస్‌గ‌డ్‌ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై అక్కడి గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని గత కొంతకాలంగా సాగుతున్న మతమార్పిళ్లపై ఆగ్రహంగా ఉన్న గిరిజన సంస్థలు.. తమలోని మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను...
News

ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టం తెస్తాం : హర్యానా సీఎం

యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ “లవ్ జిహాద్” కు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత, హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహార్ లాల్ ఖట్జర్ ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా రాష్ట్రంలో చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ...
News

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ – ఇన్ – చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అరెస్టు

ఈ రోజు వేకువ ఝామున, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం, అప్పటికే మూసివేయబడిన 2018 నాటి ఓ ఆత్మహత్య కేసులో అర్నాబ్‌ను అరెస్టు చేశారు. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌...
News

అనంతపురం జిల్లాలో బయల్పడిన 10వ శతాబ్ది నాటి సూర్యుని విగ్రహం.

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో చారిత్రక ప్రాధాన్యం గల  సూర్యుని విగ్రహం బయల్పడింది. కలుగోడు గ్రామానికి చెందిన రైతు హరిజన వన్నూరప్ప కుమారుడు నాగేంద్ర  శుక్రవారం తన పొలంలో దుక్కి దున్నుతుండగా సుమారు రెండడుగుల ఎత్తు గల రాతి...
News

కేరళ: DYFI నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక ఆత్మహత్య

ఇడుక్కిలోని కట్టప్పనాలో సిపిఎం యువజన విభాగానికి చెందిన DYFI స్థానిక నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎనిమిది రోజుల క్రితం తనకు తాను నిప్పంటించుకుంది. 60 శాతానికి పైగా కాలిన గాయాలకు గురైన...
News

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భారత్ లో అంతర్భాగమే – పాక్ కు స్పష్టం చేసిన భారత్

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌కు తాత్కాలిక ప్రావిన్షియల్‌ హోదా కల్పిస్తున్నట్లు పాకిస్థాన్‌ అధికారికంగా ప్రకటించింది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ప్రటకన చేశారు. అయితే, దీన్ని భారత్‌ పూర్తిగా ఖండించింది. ఇది భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నమేనని పాకిస్థాన్‌ను...
1 2,762 2,763 2,764 2,765 2,766 3,049
Page 2764 of 3049