News

NewsProgramms

నెల్లూరు జయభారత్ లో రక్షాబంధన్

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజన ఆరోగ్య కార్యకర్తల సమావేశం  జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన సంక్షేమ ఆధికారి పాల్గొన్నారు.గిరిజనులకు ప్రభుత్వం ద్వారా జరుగుతున్న  పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు....
News

రాజస్థాన్ లో హిందువుల ఊరేగింపుపై ముస్లిం మూక దాడి.

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మరోసారి మత కలహాలు చెలరేగాయి. సంప్రదాయంగా ప్రతియేటా జరిగే కన్వర్ ల యాత్రపై ముస్లిం మూకలు జరిపిన రాళ్ల దాడిలో20మంది గాయపడగా ఒక ట్రక్, ఒక వ్యాన్ అల్లర్ల లో దహనమయ్యాయని తెలుస్తోంది. కాగా నివారణ...
News

మారు మూలల్లో సైతం కేరళ సేవా భారతి మరపురాని సేవలు

కేరళలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. నగరాల్లో సైతం నిత్యావసరాలు అందుబాటు లేక జనం అవస్థలు పడుతున్నారు. ఇక మారు మూల గ్రామాల సంగతైతే చెప్పనలవి కాదు. రోడ్లు తెగిపోయి, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యం లేక మిగతా...
News

అన్నల్లా ఆదుకున్నారు. అందుకే ఈ రాఖీ.

గత కొన్ని రోజులుగా మహరాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దాంతో చాలా మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలను అక్కడికి పంపి సహాయక చర్యలను...
News

డిల్లీలోని గురు రవిదాస్ ఆలయం కూల్చివేతపై దేశవ్యాప్తంగా హిందువులలో వ్యక్తమవుతున్న ఆగ్రహం

దేశ రాజధాని దిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల నాటి శ్రీ గురు రవిదాస్‌ ఆలయాన్నిసుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చివేశారు. న్యూ ధిల్లీలోని తుగ్లకాబాద్ లో కూల్చివేయబడిన ఆలయమున్న స్థలాన్ని క్రీ.శ. 1509లో సికిందర్ లోడి పరిపాలిస్తున్న సమయంలో హిందూ సాధువు గురు...
NewsProgramms

చంద్రయాన్-2కు తన వేదగణిత పరిజ్ఞానంతో మార్గం సుగమం చేసిన స్వామీ నిశ్చలానంద నవంబరులో విజయవాడ రాక

ఆది శంకరులచే ప్రారంభించబడిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో ఒకటైన పూరీ శంకరాచార్య పీఠానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురు నిశ్చలానంద సరస్వతీ స్వామీజీ ఈ ఏడాది నవంబరు నెలాఖరులో విజయవాడకు విచ్చేయనున్నారని కలకత్తా హైకోర్టు న్యాయవాది, జగద్గురు పూరీ శంకరాచార్యుల...
News

బక్రీదు సందర్భంగా హైదరాబాదులో పోగైన 2,251 టన్నుల జంతు వ్యర్ధాలు – భారీ ట్రక్కులతో తరలింపు

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా సోమవారం నగరవ్యాప్తంగా 2,251 టన్నుల జంతు వ్యర్థాలు పోగయ్యాయి. ఒక్క చార్మినార్‌ జోన్‌ నుంచే 900 టన్నుల వ్యర్థాలను సేకరించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. మొత్తాన్ని 42 ప్రత్యేక వాహనాల్లో సమీపంలోని తరలింపు కేంద్రాలకు 90 ట్రిప్పుల్లో చేరవేశామని...
News

మత పరమైన కార్యక్రమాలలో రాజకీయాలా ? పాకిస్తానీలపై మండిపడ్డ బెహ్రయిన్

కాశ్మీర్ ఎప్పటికీ భారత్ కు చెందినదే. దానిని దక్కించుకోవాలని పాకిస్థాన్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఎన్నో కుటిల యత్నాలను కూడా చేస్తోంది. కానీ పాకిస్థాన్ ఆటలు భారత్ ముందు సాగడం లేదు. ఇక వివిధ దేశాల్లో ఉన్న పాకిస్థానీలు అయితే కాశ్మీర్ తమదే...
1 2,765 2,766 2,767 2,768 2,769 2,842
Page 2767 of 2842