News

News

దర్భంగా పేలుడు కేసులో NIA ముమ్మర దర్యాప్తు – ఇద్దరు నిందితుల అరెస్టు

దర్భంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్‌ నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నా తరలించారు....
News

భారత ప్రభుత్వానికి ₹17 కోట్లు అప్పజెప్పిన నీరవ్‌ సోదరి

విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి ₹17.25 కోట్లు పంపించారు. పీఎన్‌బీ కేసులో ఇదివరకే అప్రూవర్‌గా మారిన ఆమె.. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌...
News

సైన్యానికి అందుబాటులోనికి రానున్న షార్ట్ స్పాన్ వంతెనలు.. సరిహద్దుల్లో కీలకం కానున్న కొత్త వ్యవస్థ

దేశీయంగా అభివృద్ధి చేసిన 10 మీటర్ల షార్ట్ స్పాన్ వంతెన వ్యవస్థ.. సైన్యానికి అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థకు చెందిన పరికరాలను ఆర్మీ ఇంజనీర్లకు శుక్రవారం అందించనునట్లు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె తెలిపారు. దీన్ని రూ.492 కోట్ల వ్యయంతో డీఆర్‌డీఓ,...
News

జమ్మూలో ముమ్మరంగా ఉగ్రవాదుల వేట… ఆరు నెలల్లో 60 మందికి పైగా హతం..

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి 6 నెలల్లో మొత్తం 61 మంది తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మిలిటెంట్ల కట్టడి ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్తో...
News

చైనా సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా భారత సైన్యం… రాజ్నాథ్ సింగ్

తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. మూడు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్న ఆయన ఆదివారం లేహ్‌లో భారత సైన్యంలోని 14వ కోర్‌ ప్రధాన కార్యాలయంలో.. సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె, సైనిక ఉన్నతాధికారులతో...
News

మా ప్రధానివి అసందర్భ ప్రేలాపనలు – లాడెన్ అమరవీరుడన్న పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను అమరవీరుడంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ కీర్తించడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో తేరుకున్న పాకిస్థాన్‌.. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నోరుజారి అలా వ్యాఖ్యానించారని పేర్కొంది. బిన్‌ లాడెన్‌ను ఉగ్రవాదిగానే చూస్తున్నామన్న పాకిస్థాన్‌.. మరోసారి...
News

పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

జమ్ముకశ్మీర్‌.. పుల్వామా ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అహ్మద్, ఆయన భార్య, కుమార్తె చనిపోయారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్ కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 11 గంటల...
News

కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్

ట్విట్టర్ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భారత్ తెచ్చిన కొత్త ఐటి చట్టాలకు అనుగుణంగా నియమితులైన తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్...
1 2,651 2,652 2,653 2,654 2,655 3,042
Page 2653 of 3042