News

News

గుజ‌రాత్ : అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 21 కుటుంబాలు

గుజ‌రాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాల‌కు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. ‘దేశ్ గుజరాత్’ కథనం ప్రకారం… ఈ కుటుంబాలు గ‌తంలో క్రైస్తవ మతం పట్ల...
News

“దొంగిలించిన” కళాఖండాలను భారత్ కు తిరిగివ్వనున్న ఆస్ట్రేలియా

భారతదేశానికి తిరిగి రావలసిన కళాఖండాలను ఆస్ట్రేలియా గ్యాలరీ గుర్తించింది - ఇందులో శిల్పాలు, ఛాయాచిత్రాల వంటి కళాఖండాలున్నాయి. ఇవన్నీ భారత్ నుంచి దొంగిలించబడినవి, దోచుకొచ్చినవి లేదా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియనివి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా భారతదేశానికి 14 కళాకృతులను తిరిగి ఇవ్వనుంది....
News

ఐపీఎస్ ఉద్యోగం కన్నా కృష్ణుడి సేవే మిన్న

హరియాణా అంబాలా రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి భారతి అరోరా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. “ఇప్పుడు నేను జీవిత అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు...
News

భారతీయ కమ్యూనిస్టుల చైనా దేశభక్తి .. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న అగ్రనాయకులు

చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్‌ సెమినార్‌లో మన దేశంలోని వామపక్ష నాయకులు పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆ దేశ రాయబార కార్యాలయం మంగళవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ),...
News

పాకిస్థాన్ : మేకపై అత్యాచారానికి పాల్పడ్డ యువకులు : ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్ల విమర్శలు

పాకిస్తాన్‌లో జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కలిసి ఓ మేకపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దానిని చంపేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని ఓకారాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు...
News

టోక్యోలో రికార్డు స్థాయి కరోనా కేసులు… జపాన్ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివిటీ

టోక్యోలో ఒలింపిక్స్ నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై జపాన్‌ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. టోక్యో లోనే కాకుండా దేశం మొత్తం మీద కేసులు భారీగా పెరుగుతున్నాయని చీఫ్ కేబినెట్ సెక్రటరీ కట్సునొబొ...
News

మిశ్రమ టీకా పై పరిశోధనలు చేయాలి… నిపుణుల కమిటీ సిఫార్సు

కరోనా నియంత్రణకు రూపొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లతో కూడిన మిశ్రమ డోసులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ)లో ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఓ...
News

అమెరికాలో కార్చిచ్చు… వేల ఎకరాల్లో అడవులు దగ్ధం

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా, నెవడా రాష్ట్ర సరిహద్దుల్లో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. నెవడాలో 275 చ.కి.మీల మేర అడవులు కాలిపోయాయి. కాలిఫోర్నియాలో 282 చ.కి.మీలో మంటలు వ్యాపించాయి. ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగం మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తోంది....
1 2,624 2,625 2,626 2,627 2,628 3,042
Page 2626 of 3042