
466views
మధుర: శ్రీకృష్ణ జన్మభూమిపై నిర్మించిన షాహీ ఈద్గా మసీదు తొలగింపు కేసు విచారణార్హమేనని మధుర కోర్టు పేర్కొంది. హరిశంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. కేసు దాఖలు చేసే హక్కు శ్రీకృష్ణ విరాజ్మన్కు ఉందని పేర్కొంది. ఇప్పుడు ఈ అంశంపై సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరగనుంది.
Source: VSK Bharat





