News

News

సింహగిరిపై రెండో విడత చందనం అరగదీత ప్రారంభం

విశాఖపట్నం  సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో   రెండో విడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 1న వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ...
News

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఉగ్రవాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ -SCO రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు....
News

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి

రైతులు సంప్రదాయ విధానాలకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి...
News

ఆదివాసీ సంస్కృతికి బాట

 సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఆదివాసీ కొండరెడ్లు బాట పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పండుగలు ప్రారంభం కావడంతో ఏలూరు జిల్లాలోని గిరిజన  గ్రామాల్లో సందడి నెలకొంది. ఆదివాసీ నృత్యాలతో డోలు కొయ్యల వాయిద్యాలతో గిరిపల్లెలు సందడిగా మారాయి. గిరిజనుల ఆచారం ప్రతి...
News

మలేసియాలో ఉద్యోగాలంటూ మహిళా టెకీలకు నిదాఖాన్‌ ట్రాప్‌

మహారాష్ట్రలోని నాసిక్‌ టీసీఎ్‌సలో వెలుగుచూసిన రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఈ వ్యవహారంలో నిదా ఖాన్‌ పాత్రను తెలిపే కీలక ఆధారాలను ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. బాధితురాలైన...
ArticlesNews

ధర్మాచరణతో ఉన్నతస్థితి

‘‌మరొకరి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించడం కంటే, లోపాలున్నా సరే మన స్వధర్మాన్ని ఆచరించడం మిన్న’- భగవద్గీత నేటి కార్పొరేట్‌ ‌ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ‘‘ధర్మాచరణ’’ ఎలా చేయగలడు? ప్రస్తుత...
News

పుణెలో సరస్ బాగ్ వద్ద నిరసన: పవిత్రత కాపాడాలని హిందుత్వ మద్దతుదారుల డిమాండ్

మహారాష్ట్ర పుణెలోని సరస్ బాగ్ ప్రాంతంలో హిందుత్వ మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఫుట్‌పాత్‌పై నిర్వహించిన ఈ ఆందోళనలో వివిధ సంస్థలకు చెందిన కార్యకర్తలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరస్ బాగ్ ప్రాంగణం పుణె ప్రజలకు విశ్వాస కేంద్రంగా, చారిత్రక మరియు...
ArticlesNews

భక్త కవయిత్రిగా తరిగొండ వెంగమాంబ

తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య మేలుకొలుపు– వెంగమాంబ జోలపాట, ముత్యాలహారతి అనే నానుడి భక్తుల్లో నాటుకుపోయింది. తెలుగుచరిత్రలో తొలి తెలుగు కవయిత్రి తరిగొండ శ్రీ వెంగమాంబ. ఆమె ప్రపంచానికి ఓ సాహితీ వేత్తగానే కాకుండా అప్పటి సాంఘిక దురాచారాలు, సనాతన ధర్మాలను...
1 220 221 222 223 224 3,088
Page 222 of 3088