లా యూనివర్సిటీల్లో మనుస్మృతి, అర్థశాస్త్రం, విలవలు బోధించాలి : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
దేశంలోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు అత్యంత ప్రతిభావంతులైన పట్ట భద్రులను తయారు చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి అన్నారు. అయితే.. వారు తమ తమ సాంస్కృతిక సైద్ధాంతిక మూలాలకు క్రమంగా దూరమవుతున్నారని, అది దురదృష్టకరమని...







