News

News

సేవా భారతి ఆధ్వర్యంలో విజయవాడలో ‘బాల మేళా’

స్వార్థాన్ని పక్కన పెట్టి సేవాభావంతో ముందుకొస్తేనే మెరుగైన సమాజం సాకారమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. సేవాభారతి ఆధ్వ ర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్ లో ఆదివారం 'బాల మేళా' నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన...
News

గిరిజన గ్రామాల్లో మతమార్పిడి బోర్డులు.. స్వాగతించిన వనవాసి కళ్యాణ్ ఆశ్రమం

ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన గ్రామాలలోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశాన్ని నిషేధిస్తూ, మతమార్పిడి వ్యతిరేక బోర్డుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం స్వాగతించింది. దిగ్బల్ తండి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ ,ఇతరుల...
News

పంచాంగం ఆవిష్క‌రణ

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.ర‌విచంద్ర‌తో కలిసి ఆవిష్క‌రించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పంచాంగాన్ని ఆవిష్క‌రించారు.ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష...
ArticlesNews

ఒకప్పటి ఇంటి పనులే నేటి వ్యాయామాలు

మహిళలు ఎక్కువగా వంటగదులకే పరిమితమైనా... అదే వారికి జిమ్‌... ఇంటి వరండాలే వాకింగ్‌ ట్రాక్‌.. విసుర్రాయి, రుబ్బురోలు వంటివే డంబెల్స్‌... ఇవన్నీ కలిపి ఒంటికి శ్రమనందించేవి. దాంతో సహజంగానే వాళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారు.  ఇప్పుడు... సౌకర్యాలు పెరిగాయి. చిటికెలో పనులు...
News

టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన జేఈవో

తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో ఏర్పాటు చేసిన టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈవో (విద్యా, ఆరోగ్యం) డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, ముడిసరుకు వినియోగం, ప్యాకేజింగ్ విధానం తదితర అంశాలను పరిశీలించారు....
ArticlesNews

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌: ‌భారతమాత సేవకు అంకితమైన రుషి

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌ప్రచారక్‌ ‌కేవలం ఒక సామాజిక కార్యకర్త లేదా ఒక సైద్ధాంతిక నిర్దేశకుడు కాదు. అతడు ఒక రుషి. భారతమాత సేవకు అంకితమైన నిస్వార్థ జీవి. ప్రచారక్‌ ‌తన వ్యక్తిగత సౌకర్యాలు, వృత్తి ఆశయాలు, కుటుంబ సంబంధాలను...
News

పూరీ జగన్నాథుడికి ప్రతినెలా 260 కి.మీ. సైకిలు తొక్కి.. తులసి మొక్కు

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా ముల్లేశ్వర్‌ గ్రామానికి చెందిన బృందావన్‌ మాలిక్‌ (40) ప్రతినెలా బాలేశ్వర్‌ నుంచి పూరీకి 260 కి.మీ. సైకిల్‌ యాత్ర చేస్తున్నారు. చుట్టుపక్కల పది గ్రామాల భక్తుల నుంచి సేకరించిన తులసి కొమ్మలను ఈయన పురీ జగన్నాథుడి సేవకు...
News

హరిశ్చంద్ర ఘాట్‌లో భస్మ స్నానం

హోలీ పండుగకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రంగుల పండుగను చేసుకుంటారు. ప్రజాదరణ పొందిన కథ ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశ్యపుడి మరణం తర్వాత నుంచి ప్రజలు ఈ హోలీ పండుగను చేస్తూ వస్తున్నారు....
1 213 214 215 216 217 2,973
Page 215 of 2973