సేవా భారతి ఆధ్వర్యంలో విజయవాడలో ‘బాల మేళా’
స్వార్థాన్ని పక్కన పెట్టి సేవాభావంతో ముందుకొస్తేనే మెరుగైన సమాజం సాకారమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. సేవాభారతి ఆధ్వ ర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్ లో ఆదివారం 'బాల మేళా' నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన...







