News

News

గోశాలలు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వమే అన్ని దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని శ్రీశైలం శ్రీగిరి భువనేశ్వరి పీఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ అభినవ కళ్యాణానంద భారతి స్వామి డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని శోభనగిరి క్షేత్రం వద్దనున్న గీతా శతాక్షి గో లోకధామం గోశాలను ఆయన...
News

శబరిమల అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయనున్న ట్రావెన్‌కోర్‌ బోర్డు

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును తిరిగి సమీక్షించాలని పలు రివ్యూపిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డ్...
News

గోవధపై ప్రశ్నించినందుకు గోసంరక్షకులు, పోలీసులపై ముస్లింల దాడి

గుజరాత్ సూరత్ జిల్లాలోని హతోడా గ్రామంలో గోవధ జరిగినట్లు వచ్చిన వార్తను దర్యాప్తు చేయడానికి వెళ్లిన పోలీసు బృందం మరియు గోసంరక్షకులపై ముస్లింలు దాడి చేశారు. ఈ సంఘటనలో ఒక పోలీసు మరియు ఒక గోసంరక్షకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన...
News

హిందువుగా నటిస్తూ ఒక హిందూ మహిళపై అత్యాచారం చేసిన జావేద్

కరాటే శిక్షకుడు జావేద్ అక్తర్, "కరణ్" అనే మారుపేరుతో హిందూ మహిళగా నటిస్తూ, వివాహం చేసుకుంటానని చెప్పి ఒక హిందూ మహిళపై అత్యాచారం చేశాడు. ఆమె అశ్లీల చిత్రాలను ప్రచారం చేస్తానని బెదిరించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని మోవ్‌లో జరిగింది....
News

ముంబై చేరుకున్న ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’

భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్‌­ఎస్‌వీ కౌండిన్య’ నౌక తన తొలి విదేశీ ప్రయాణాన్ని విజ­యవంతంగా పూర్తిచేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా సోమ­వారం రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ ముంబై హార్బర్‌లో అధికారికంగా స్వాగతం పలికారు. ఒమన్‌ సుల్తానేట్‌కు వెళ్లి...
News

బీబీనగర్ AIIMSలో నక్సల్ సానుభూతిపరులు.. దీని వెనుక ఎవరున్నారు?

యూనివర్శిటీలు, కాలేజీల్లో మాత్రమే నక్సల్స్ సానుభూతిపరులు వుంటారని అనుకుంటాం. కానీ కొత్తగా బీబీనగర్ లోని AIIMSలో కూడా వచ్చేశారు. ప్రకృతి వైజ్ఞానిక యాత్ర పేరుతో నక్సల్స్ సానుభూతిపరుడు, నిత్యం సోషల్ మీడియా వేదికగా హిందూ, వైదిక ధర్మంపై విషం చిమ్మే జయరాజు,...
News

యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై దాడి కేసులో నిందితుడి ఎన్ కౌంటర్

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన 'ఎక్స్-ముస్లిం' యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుల్లో ఒకడైన జీషన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో...
News

మార్చి 4 నుంచి హరిహరసుతుడి జన్మోత్సవ వేడుకలు..

కేరళం రాష్ట్రంలోని చీరప్పంచిరలో , భగవాన్ అయ్యప్ప స్వామి జన్మోత్సవం (పుట్టినరోజు) వేడుకలు మార్చి 4న ప్రారంభమై మార్చి 13 , 2026 వరకు కొనసాగుతాయి. భగవాన్ అయ్యప్ప ఉపయోగించిన పవిత్ర వస్తువులు , ఆయన పవిత్ర వస్త్రాలు మరియు కత్తిని...
1 210 211 212 213 214 2,973
Page 212 of 2973