News

News

ఆలయ నిర్మాణం కోసం ఓకే తాటిపైకి వచ్చిన మహిళలు

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆ గ్రామ మహిళలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ప్రభుత్వం 'గృహలక్ష్మి పథకం' కింద తమ ఖాతాల్లో జమ చేస్తున్న నగదులో కొంత ఊరి దేవత గుడి కోసం విరాళంగా ఇచ్చి...
News

ఇజ్రాయిల్ ప్రధాని కోసం అయోధ్యలో పూజలు..

ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తపస్వి ఛావని పీఠాధిపతి జగద్గురు పరమహంసాచార్య ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు అందించారు. ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు....
News

ఇఫ్తార్ మాదిరిగా హిందువులకు ప్రత్యేక కార్యక్రమాలేవి: రాజాసింగ్

హిందు పండుగలు, ముస్లింల పండుగల మధ్య తెలంగాణ ప్రభుత్వం తేడాలు ఎందుకు చూపిస్తోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లింలకు ఇప్తార్ ఇచ్చినట్లుగానే హిందువుల కోసం ప్రత్యేక వేడుకలు చేసేలా కాంగ్రెస్...
News

సోష‌ల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ప్ర‌చారం.. శ్రీన‌గ‌ర్ ఎంపీ, మాజీ మేయ‌ర్‌పై కేసు న‌మోదు

సోష‌ల్ మీడియాలో త‌ప్పుదోవ ప‌ట్టించే కంటెంట్‌ను పోస్టు చేసిన ఘ‌ట‌న‌లో.. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఎంపీ ఆఘా స‌య్య‌ద్ రుహుల్లా మెహిదితో పాటు శ్రీన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ జునైద్ అజిమ్ మ‌ట్టుపై కేసు న‌మోదు చేశారు. ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని నింపేందుకు, మ‌త‌సామ‌రస్యాన్ని దెబ్బ‌తీసేందుకు...
News

యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై దాడి కేసులో నిందితుడి ఎన్ కౌంటర్

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన 'ఎక్స్-ముస్లిం' యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుల్లో ఒకడైన జీషన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో...
News

చేగువేరా కాదు ఏకనాథ్ రాణడే గురించి యువత తెలుసుకోవాలి : స్వామి చిదానంద పురి

దేశానికి జనాభా నియంత్రణ చట్టం అత్యంత అవసరమని త్రిస్సూర్ కొలత్తూర్ అద్వైతాశ్రమ పీఠాధిపతి స్వామి చిదానంద పురి అన్నారు. అలాగే దేశం నిరంతరంగా అభివృద్ధి పథంలోనే వుండాలని, 2027 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా వుండాలన్నారు. లేకపోతే నిద్రపోతూ, సోమరిపోతులం అవుతామన్నారు....
News

పూర్వీకుల వారసత్వాన్ని నేటి తరం కొనసాగించడం అభినందనీయం

సమాజంలో శాంతి, భద్రత, పరస్పర నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఉత్సాహపూరితమైన పండుగలను జరుపుకోగలమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం గోరఖ్‌నాథ్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హోలీ కేవలం రంగుల పండుగ...
News

‘పహల్గాం’ దర్యాప్తు : ‘గోప్రో’లో కీలక రహస్యాలు?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులకు సంబంధించిన కీలక ఆధారంగా భావిస్తున్న ఒక 'గోప్రో' (GoPro) కెమెరా మూలాలను వెతుక్కుంటూ భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)...
1 208 209 210 211 212 2,973
Page 210 of 2973