ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం మహోత్సవం
దుర్గగుడిలో 12 ఏళ్లకోకసారి ఘనంగా కుంభాభిషేకం నిర్వహిస్తుంటారు. మరో 2 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఆగమ శాస్త్రం ప్రకారం మార్చి 6,7,8 తేదీల్లో జరిగే పవిత్రమైన ప్రక్రియగా చెబుతుంటారు. వేడుకల్లో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహిస్తారు. ఆలయ తేజస్సు...







