News

News

ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం మహోత్సవం

దుర్గగుడిలో 12 ఏళ్లకోకసారి ఘనంగా కుంభాభిషేకం నిర్వహిస్తుంటారు. మరో 2 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఆగమ శాస్త్రం ప్రకారం మార్చి 6,7,8 తేదీల్లో జరిగే పవిత్రమైన ప్రక్రియగా చెబుతుంటారు. వేడుకల్లో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహిస్తారు. ఆలయ తేజస్సు...
News

సంస్కృతి, విలువలు, నైతికత సంఘ్ కి ప్రాథమిక పునాదులు : మోహన్ భాగవత్

సమాజం, సంస్కృతి, విలువలు, నైతికత, మంచి ప్రవర్తన సంఘ్ కార్యక్రమానికి ప్రాథమిక పునాదులు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. నైతిక విలువలు, ప్రవర్తన, సంస్కృతి, సమాజం పట్ల నిబద్ధత అన్న వాటిని కృషితో సమన్వయం...
News

చందనోత్సవానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని (నిజరూప దర్శనం) ఏప్రిల్‌ 20న నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె.వెంకటరావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి నిజరూప దర్శనానికి ఈ ఏడాది సుమారు 1.4 లక్షల మంది భక్తులు...
News

పిచ్చుకల సంరక్షణ మన బాధ్యత

మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకుందాం అని ఏసీపీ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. 20 రోజుల పాటు సాగే పిచ్చుకల పరిరక్షణ ప్రచారాన్ని విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం రైల్వేస్టేషన్‌ రోడ్‌లోని 150 ఏళ్ల మర్రిచెట్టు వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిచ్చుకల గూళ్లు,...
ArticlesNews

ప్రాశస్త్యానికి, పవిత్రతకు చిహ్నం ప్రసాదం

అన్నానికి మరో పేరు ‘సాదం’. దైవనివేదనకు యోగ్యమైన సాదం- ప్రసాదం! ప్రసాదమనే సంస్కృత శబ్దానికి ప్రసన్నమైన, అనుగ్రహ రూపమైనదని అర్థం. మనం రోజూ తినే ఆహారం ప్రసాదం కావాలంటే- అది ముందుగా భగవంతుడికి నివేదన కావాలి. ఆ నివేదన భక్తిశ్రద్ధలతో కూడినదై...
News

లంకమలలో వెలుగులోకి త్రిపాదాలు

ఏ క్షేత్రంలోనైనా స్వామి వారి రెండు పాదాలే దర్శనమిస్తాయి. కానీ.. వైయస్సార్ కడప జిల్లా బద్వేలు మండల పరిధి లంకమల్లేశ్వర శైవక్షేత్రంలో ఓ రాతిపై త్రిపాదాలు వెలుగు చూశాయి. వీటితో పాటు పురాతన శంఖులిపి, బ్రహ్మిలిపి, దేవనాగరి రాతి శాసనాలను ఇటీవల...
ArticlesNews

మహల్ కుట్రను అణచివేసి, పాకిస్థాన్ ఎత్తుగడలను చిత్తు చేసిన రాణి కాంచనప్రభా దేవి

ఒకవేళ త్రిపుర పాకిస్థాన్‌లో భాగమై ఉంటే, ఈరోజు ఈశాన్య భారత దేశ చిత్రం ఎలా ఉండేది? ఇది కేవలం ఊహాజనిత కథ కాదు, భారత చరిత్రలో చోటుచేసుకున్న ఒక యదార్థ మలుపు. ఈ మలుపు వెనుక ఉన్నది రాణి కాంచనప్రభా దేవి....
News

దుబాయిలో హిందూ దేవాలయాల్లో భక్తుల సందర్శనకు ‘నిలిపివేత’

ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా దుబాయి, అబుదాబీల్లో హిందూ దేవాలయాల్లో భక్తుల సందర్శనను నిరవధికంగా నిలిపివేశారు. అయితే దేవుళ్లకు దీపారాదనతోపాటు పూజారులు పూజలు చేస్తున్నారు.తామంతా యూఏఈ, గల్ఫ్‌లో సురక్షిత పాంత్రానికి వెళ్లేందుకు...
1 209 210 211 212 213 2,973
Page 211 of 2973