News

News

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోం: బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌

అమరావతి: వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, టీడీపీతో తాము పొత్తు పెట్టుకోమని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అడిగిన రోడ్‌...
News

ఇమ్రాన్‌ ఖాన్‌పై ఐదేళ్ల అనర్హత వేటు

ఇస్లామాబాద్‌: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు చుక్కెదురైంది. ఆ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌పై పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం అయిదేళ్ళ నిషేధాన్ని విధించింది. ఆర్టికల్‌ 63(1)(పి) ప్రకారం ఆ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఈసీ తెలిపింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ తన...
News

రైలులో నమాజ్‌!(వీడియో)

ఖుషీనగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ముస్లిం పురుషులు నమాజ్ చేస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వీడియోను పరిశీలించాలని తెలిపింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాల్ భారతి ఈ వీడియోను తీశారు. https://twitter.com/i/status/1583699111404253184 Source: Organiser...
News

జియో నుంచి 5జీ వై-ఫై సర్వీసులు ప్రారంభం

ముంబయి: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సేవలను మరింతగా విస్తరించింది. అందరికీ 5జీని అందుబాటులోకి తీసుకురావలని లక్ష్యంగా పెట్టుకున్న జియో తాజాగా ఈ రోజు జియో ట్రూ 5జీ ఆధారిత వై-ఫై సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జియో చైర్మన్ ఆకాశ్...
News

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, సెనెటర్ ఛుక్ షుమార్, న్యూయార్క్ లో భారత కాన్సులేటర్ రణధీర్ జైశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా...
News

స్వదేశీ అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం… రెండు వేల కిలోమీటర్ల మేర లక్ష్య చేధన

భువనేశ్వర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్తతరం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-ప్రైమ్‌ను భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం వెంబడి ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి సంచార లాంచర్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఘన...
News

ముంబయిలో నవంబర్ 1 నుంచి 15 వరకు నిషేధాజ్ఞలు

ముంబయి: ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్‌ 1 నుంచి 15 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమిగూడటంతో పాటు చట్టవిరుద్ధమైన ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం...
News

హిందూ దర్శనీయ ప్రాంతాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి..‌. ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌: హిందూ దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప...
1 2,062 2,063 2,064 2,065 2,066 3,037
Page 2064 of 3037