News

News

హిమాచల్​ప్రదేశ్​లో చైనా మహిళ.. నకిలీ పత్రాలు, రెండు దేశాల కరెన్సీ స్వాధీనం

మండి: హిమాచల్​ప్రదేశ్‌లోని మండి జిల్లాలో అనుమానాస్పదంగా ఉన్న ఓ చైనా మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె నివాసాన్ని తనిఖీ చేసిన అధికారులకు కొన్ని నకిలీ పత్రాలతో పాటు కొంత నగదు దొరికిందని పోలీసులు తెలిపారు. అయితే, అక్టోబరు 22న ఆమెను...
News

హిందువుల దృష్టిని శ్రద్దా కేంద్రాల వైపు మరల్చుతున్న “మన ఊరు – మన గుడి – మన బాధ్యత”

కర్నూలు: మహానంది క్షేత్రంలో ఈ నెల 23న ఆదివారం ఉదయం ఏడు గంటలకు పలువురి సేవకులతో భారీ ఎత్తున గరుడ నంది నుండి నగర సంకీర్తన చేశారు. తదనంతరం "మన ఊరు - మన గుడి - మన బాధ్యత" కార్యక్రమంలో...
News

అమరావతిలో ప్రసాదం బదులుగా డబ్బులు పంచిన పూజారి!

అమరావతి: దేవుడిని దర్శించుకున్న భక్తుడికి పూజారి ప్రసాదం ఇస్తాడు. అయితే, మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న కాళీమాత ఆలయంలో పూజారి భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. సోమవారం రోజున దీపావళి పండగ సందర్భంగా భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. కాళీమాత...
News

చెంచుగూడెంలో ఉచిత వైద్య శిబిరం

నంద్యాల: నంద్యాల జిల్లా, ఆత్మకూరు పరిధిలో గల నాగలూటీ చెంచు గూడెంలో సంఘమిత్ర సంచార వైద్యశాల, ఐఎమ్ఏ మహిళా విభాగం డాక్టర్లచే వైద్య శిబిరం జరిగింది. గర్భిణులకు, చిన్నారులకు రక్త హీనత, చర్మ వ్యాధులు ఉన్న వారికి ఉచితంగా మందులను అందజేశారు....
News

కర్ణాటకలో మరో సాధువు అనుమానాస్పద మృతి

రామనగర: కర్ణాటకలో ఇటీవల ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. రామనగర జిల్లాలోని శ్రీ కంచగుల్ మఠానికి చెందిన సంత్ బసవలింగ స్వామి కన్నుమూశారు. మఠంలోని ఓ గదిలో సాధువు శవమై...
News

శ్రీకాళహస్తిశ్వరాలయంలో భక్తుల తోపులాట… వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారని ఆగ్రహం

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గ్రహణ సమయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు వీఐపీలకు ఎక్కవు ప్రాధాన్యం ఇవ్వటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల మధ్య తోపులాట...
News

మకర సంక్రాంతి పర్వదినం నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో కోవెలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆలయ నిర్మాణం యావత్తూ సంతృప్తికరంగా సాగుతున్నట్టు శ్రీరామ...
News

శ్రీకాకుళం జిల్లాలో కోతులు మృతి… విష ప్రయోగం జరిగిందని అనుమానం

కవిటి: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 40కి పైగా కోతులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. అసలు అన్ని కోతులు అటువైపు ఎందుకు వచ్చాయి? వాటిని ఎవరు చంపారు అన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ఈ...
1 2,059 2,060 2,061 2,062 2,063 3,037
Page 2061 of 3037