News

News

గుజరాత్‌లో కుప్పకూలిన తీగల వంతెన… భారీగా ప్రాణనష్టం!

గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో పెను విషాదం జరిగింది. అక్కడి మచ్చు నదిపై వందేళ్ళ క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో కట్టిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు....
News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీక మాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర...
News

చైనాలో కంచెలు దూకి పారిపోతున్న ఉద్యోగులు!

బీజింగ్‌: చైనా కొవిడ్ జీరో పాలసీ ఆ దేశ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అక్కడివారు లాక్‌డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. కొవిడ్ ఆంక్షలను తప్పించుకునేందుకు జెంగ్‌ఝౌలోని అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి సిబ్బంది..ఫెన్సింగ్ దూకి బయటకు వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకివచ్చాయి. వారంతా వందల కిలోమీటర్ల...
News

తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి, ముగ్గురి అరెస్ట్

దిండిగల్: తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి జరిగింది. ఇందుకు కారకులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పునరుద్ధరించిన ఆలయంలో అమ్మన్ మూర్తిని ధ్వంసం చేసినందుకు అజీజ్, సిరాజుద్దీన్, వీర గౌతమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిండిగల్ జిల్లాలోని జేవియర్...
News

యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి: వీహెచ్‌పీ

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించడం పట్ల విశ్వహిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని మండిపడింది. దేవాదాయ శాఖ...
News

ట్విటర్‌లో మస్క్‌ సలహాదారుగా భారతీయుడు

న్యూఢిల్లీ: ట్విటర్‌ను చేజిక్కించుకున్న అనంతరం తొలగింపులు, బ్లూటిక్‌కు డబ్బులు తదితర నిర్ణయాలతో ఎలాన్‌ మస్క్‌ అడుగులు వేస్తున్నారు. ఈ రంగంలో అనుభవం లేని ఆయనకు భారతీయుడైన శ్రీరామ్‌ కృష్ణన్‌(16 కంపెనీ) సాయం చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్‌.. అన్నా వర్సిటీలో చదివారు....
ArticlesNews

ఆధునిక భారత సమగ్రత సారథి సర్దార్ పటేల్

నేడు జయంతి సందర్భంగా... రైతు ఉద్యమాలలో గాంధీజీ అనుచరుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి, 1917లోనే బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వరాజ్యం కావాలంటూ గాంధీజీ తయారు చేసిన విజ్ఞప్తి పత్రంపై సంతకాలు సేకరిస్తూ ప్రజల మధ్యకు వెళ్లడం ప్రారంభించి, స్వాతంత్ర పోరాటంలో...
News

40 మంది పాక్ ఉగ్రవాదుల హతం!

జమ్మూకశ్మీర్: కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ఏడాది జరిగిన వివిధ ఆపరేషన్లలో 40 మంది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న...
1 2,052 2,053 2,054 2,055 2,056 3,038
Page 2054 of 3038