రామ మందిర నిర్మాణంతో అయోధ్య ఆర్థిక ముఖచిత్రం మారింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
రామ మందిరం నిర్మాణం అయోధ్యను ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. IIM లక్నో నివేదిక ప్రపంచంలో ఆధ్యాత్మిక వారసత్వం ఎలా ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందో వివరించిదని చెప్పుకొచ్చారు. రామ మందిరం నిర్మాణం తర్వాత అయ్యోధ్య నగరంలో...







