News

ArticlesNews

పర్యావరణానికి పట్టుగొమ్మలు మహిళలు

( మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం ) ‌ప్రకృతి, పంచభూతాల సమాహారమే పర్యావరణం. స్వచ్ఛమైన వాయువు, వృక్షాలు, నిర్మలమైన నీటివనరులు, సహజ ఖనిజాలు, మృత్తికలు, లవణాలతో నిండిన సారవంతమైన భూమి కలిపి మానవ మనుగడకు అత్యంత ఉపయోగకరమైన పర్యావరణం...
News

500 సంవత్సరాల పురాతన విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి ఇచ్చిన బ్రిటన్

లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆష్మోలియన్ మ్యూజియం తమిళనాడుకు చెందిన 16వ శతాబ్దపు విలువైన కాంస్య విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి ఇచ్చింది. ఈ విగ్రహం 16వ శతాబ్దపు సాధువు తమిళనాడులోని విష్ణు భక్తుడు తిరుమంగై ఆళ్వార్‌ను వర్ణిస్తుంది. లండన్‌లోని ఇండియా హౌస్‌లో...
ArticlesNews

భారతదేశంలో మహిళా సాధికారత

( మార్చి 8 – ప్రపంచ మహిళా దినోత్సవం ) స్త్రీమూర్తి కి ఇచ్చే స్థానాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి,ఆ దేశ నాగరికత, చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం తెలుస్తుంది. స్త్రీ తత్వానికి యుగయుగాలనుండి ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ.. ఆరాధనా భావంతో...
News

ఖమేనీ నిరసనల్లో పాల్గొని చట్టాన్ని ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ బెంగళూరులో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇది చట్టపరమైన వివాదానికి దారితీసింది. నగరంలో బహిరంగ సభల లాంటి వాటి విషయంలో కోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా నిరసన నేపథ్యంలో ఆ...
News

16 లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

మారుతున్న కాలంతో పాటు సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో, దానివల్ల పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నం కాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. 13 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా అడుగులు...
News

రెచ్చగొట్టే ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశాలు

ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా పడే అవకాశాలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఎక్కడైనా సామాజిక, మత పరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో...
News

17న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా మార్చి 17న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌...
News

సోంపాళ్యం దీపస్తంభంపై శాసనాల గుర్తింపు

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాళ్యం చెన్నకేశవస్వామి దీపస్తంభం వద్ద అస్పష్టంగా ఉన్న రెండు తెలుగు శాసనాలు గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఒక చోట శ్రీజయాభ్యుదయ అని, మరో చోట జయ సంవత్సరం అని రాసి...
1 202 203 204 205 206 2,973
Page 204 of 2973