కర్ణాటక భక్తుడి అలుపెరగని సంకల్పం.. శ్రీశైలానికి సాష్టాంగ యాత్ర
పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేసి వెళ్లేవారిని తరచూ చూస్తుంటాం. తిరుమల, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే భక్తుల్లో ఎక్కువమంది స్వామి మాల ధరించి వెళ్లేవారు ఉంటారు. కొంతమంది మొక్కు ప్రకారం పాదయాత్రగా వెళ్తుంటారు. కానీ ఓ భక్తుడు కర్ణాటక నుంచి శ్రీశైలానికి...







