News

News

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల ఆర్జిత సేవా టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. కాబట్టి...
News

పోలమాంబ ఐదోవారం జాతరకు పోటెత్తిన భక్తులు

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చ కల్పవల్లి శంబర పోలమాంబ ఐదోవారం జాతరకు భక్తులు పోటెత్తారు. దీంతో మంగళవారం ఉదయం నుంచే చదురు, వనంగుడులు కిటకిటలాడాయి. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది. గంటల...
News

శ్రీశైలంలో ముగిసిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో మహాక్షేత్రంలో ఈ నెల 11న ప్రారంభమైన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. పంచాహ్నిక దీక్షతో 11 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల చివరి రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా...
News

శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ పున:ప్రారంభం

శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ (Online booking of Srivani tickets) ను టీటీడీ (TTD) పున:ప్రారంభించింది. తిరుపతి (Tirupati)లో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ అవుతుండడంతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన...
News

చెన్నై విమానాశ్రయంలో గంటకు 45 విమానాలు నడిపేలా చర్యలు

ముంబై తర్వాత చెన్నై విమానాశ్రయం(Chennai Airport)లో కొత్త సాఫ్ట్‌వేర్‌ యాప్‌ ద్వారా గంటకు 45 విమాన సేవలు నడుపనున్నారు. ఈ కొత్త యాప్‌ అమలుతో విమానాల కోసం ప్రయాణికులు వేచి ఉండాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. విమాన రాకపోకల్లో జాప్యాన్ని...
News

ఢిల్లీలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం

ఢిల్లీలోని బైక్‌ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వాహనాలు వాణిజ్య వినియోగానికి వాడరాదన్న భారత మోటారు వాహన చట్టాన్ని అనుసరించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సర్కారు తెలిపింది. ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రూ.లక్ష...
News

అనివార్య పరిస్థితులు, అరుదైన కేసుల్లోనే డీఎన్‌ఏ పరీక్షలు చేయాలి – సుప్రీం కోర్టు

భార్యాభర్తల మధ్య విడాకుల కేసులో పితృత్వాన్ని నిర్ధారించేందుకు పిల్లలకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటూ ఆదేశించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అనివార్య పరిస్థితులు, కొన్ని అరుదైన కేసుల్లో మాత్రమే డీఎన్‌ఏ పరీక్ష చేయాలని స్పష్టం చేసింది. అల్పమైన ఆరోపణల నేపథ్యంలో చిన్నారులకు డీఎన్‌ఏ టెస్టు...
News

సనాతనమైన వైదిక చరిత్రలో ఇలాంటి యజ్ఞం ఎప్పుడూ జరగలేదు – శారదాపీఠం స్వరూపానంద

హర్యానా కురుక్షేత్ర వేదికగా చేపట్టిన లక్ష చండీ మహా యజ్ఞం ద్వారా విశాఖ శారదాపీఠం కీర్తి పతాకం విశ్వమంతటా రెపరెపలాడుతోందని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. అతి సనాతనమైన వైదిక చరిత్రలోనే ఇలాంటి యజ్ఞం మునుపెన్నడూ జరగలేదన్నారు. 2100 మంది బ్రాహ్మణులను...
1 1,945 1,946 1,947 1,948 1,949 3,042
Page 1947 of 3042