మచిలీపట్నంలో గోవుకు సీమంతం.. పేరంటాలతో సందడి చేసిన మహిళలు
మాతృత్వం మహిళకు ఓ వరం.. ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే గర్భం దాల్చిన మహిళను ఇంటిల్లిపాది అపురూపంగా చూసుకుంటారు. ఐదో నెలలో సీమంతం చేసి రకరకాల తినుబండారాలు వండి పెట్టడం మన హిందూ సంప్రాదాయంలో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే మచిలీపట్నంకు...







