News

News

మచిలీపట్నంలో గోవుకు సీమంతం.. పేరంటాలతో సందడి చేసిన మహిళలు

మాతృత్వం మహిళకు ఓ వరం.. ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే గర్భం దాల్చిన మహిళను ఇంటిల్లిపాది అపురూపంగా చూసుకుంటారు. ఐదో నెలలో సీమంతం చేసి రకరకాల తినుబండారాలు వండి పెట్టడం మన హిందూ సంప్రాదాయంలో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే మచిలీపట్నంకు...
News

శ్రీవారి భక్తులకు శుభవార్త – ఫిబ్రవరి టికెట్ల బుకింగ్స్‌ – ఎప్పుడో తెలుసా?

తిరుమలలో 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిజత సేవలు, వసతి గదుల కోటా, రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఏయే తేదీల్లో ఈ టికెట్లను విడుదల చేయనుందో ప్రకటించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను ఈ...
ArticlesNews

కార్తికమాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి ?

నదీస్నానం అనగానే గుర్తుకువచ్చేది కార్తికమాసం. సూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో, భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం. సహజంగానే కార్తిక మాసం అంటే చలి పుంజుకునే సమయం. ఆ మాసాన్ని ఆధ్యత్మిక భావనలు...
News

సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా వృషభోత్సవాలు

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలోని గోశాలలోని వృషభానికి పూజలు చేశారు. ఏటా కార్తీక పాడ్యమి రోజున వృషభోత్సవం జరపడం అక్కడి ఆనవాయితీ. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం ఆధ్యర్వంలో.. గత 20 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాన్ని...
News

పాఠ్య పుస్తకాల్లో రామాయణ, మహాభారతాలు

పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)కి చెందిన అత్యున్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. సాంఘిక శాస్త్ర పుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ప్రతిపాదించింది. దీంతో పాటు...
News

శ్రీరామ జన్మభూమి మందిర ఏరియల్ వ్యూ

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ పనుల పురోగతిపై క్రేన్ ద్వారా తీసిన ఫోటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం విడుదల చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. https://twitter.com/ShriRamTeerth/status/1726515225460154536?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726515225460154536%7Ctwgr%5Eaaaa47437a1ebf72bfb141ff80a52d2abccf18f3%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fcurlytales.com%2Faerial-view-pics-of-under-construction-ayodhya-ram-mandir-surface-on-internet-impresses-netizens%2F...
News

శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు...
News

రామమందిర ప్రారంభోత్సవం వేళ.. అయోధ్యలో ‘టెంట్‌ సిటీ’లు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు...
1 1,788 1,789 1,790 1,791 1,792 3,049
Page 1790 of 3049