News

News

గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ

ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌లో గల మనోహర్‌ గోశాల నిర్వాహకులు గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ రూపొందించారు. ఆయుర్వేద హితామహుడు చరకుడి ప్రేరణతో తయారుచేసిన ఈ తివాచీని ప్రధానమంత్రికి కానుకగా పంపనున్నారు. ‘‘ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోడానికి చరకుడు ఇలాంటి తివాచీని వాడారు. 14...
ArticlesNews

హరిదాసులు సంస్కృతి సారథులు

ధనుర్మాసం రానే వచ్చింది.. తెలుగువారి పండగలకు ఆహ్వానం పలికింది.. దీనికి ప్రతీకగా గ్రామాల్లో హరిదాసుల సందడి మొదలైంది.. గలగల గజ్జెల చప్పుడు, అలరించే హరినామ సంకీర్తనలతో గ్రామాలకు సంక్రాంతి శోభ తెచ్చింది.. శిరస్సుపై అక్షయపాత్ర ధరించి ఒక చేత్తో వీణ, మరో...
News

నూతన రామాలయంలోకి ఇలా ప్రవేశించి..

సనాతన సంప్రదాయంలో శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా కనిపిస్తాడు. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరాముని ఆలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. నాగర్ శైలిలో నిర్మితమవుతున్న రామాలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ శైలి ప్రభావం కూడా కనిపిస్తుంది. పంచాయతన సంప్రదాయమూ దర్శనమిస్తుంది. నూతన రామాలయంలోకి...
News

ముస్లింలీగ్‌ జమ్మూకశ్మీర్‌ సంస్థపై నిషేధం

ముస్లింలీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం భట్‌ వర్గం) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ వేటు వేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ‘ముస్లిం లీగ్‌...
News

జలాంతర్గామిలో ‘ద్వారక’ చూడొచ్చు

ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్న ‘ద్వారక’ నగరం కాలక్రమంలో అరేబియా సముద్రంలో మునిగినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. సముద్ర గర్భంలోని ఈ నగరాన్ని వీక్షించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం జలాంతర్గామి సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం ముంబయికి...
ArticlesNews

నెత్తుటి ఛాయలో ఆకుపచ్చ లోయ

కశ్యప మహాముని భూమి, శైవసిద్ధాంతా నికి అగ్రపీఠం, గొప్ప సారస్వత`వైదిక నాగరికతలకు పుట్టిల్లుగా పరిఢవిల్లిన సుందర కశ్మీర్‌ నుంచి హిందువుల తరిమివేత కొన్ని దశాబ్దాల కింద మాత్రమే ప్రారంభమైంది కాదు. కశ్మీర్‌ అంటే నేడు మనం మ్యాప్‌లలో చూస్తున్న భౌగోళిక ప్రదేశమే...
News

ఆత్మనిర్భర అయోధ్య రామాలయానికి సొంతంగా సకల సదుపాయాలు

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఆత్మనిర్భరతకి పెద్దపీట వేసినట్లు రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 70 ఎకరాల్లో నిర్మితమవుతున్న సముదాయంలో 70 శాతం దట్టమైన పచ్చదనమే ఉంటుందన్నారు. రామాలయానికి ప్రత్యేకంగా మురుగునీటి, మంచినీటి శుద్ధి...
News

నెల్లూరులో హిందూ సమ్మేళన శోభా యాత్ర

సమరసత సేవా పౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం సంగంలో హిందూ సమ్మేళన శోభా యాత్ర, నగర సంకీర్తన నిర్వహించారు. స్థానిక సంగమేశ్వరాలయం నుంచి బయలుదేరిన శోభాయాత్ర గ్రామంలోని పలు వీధుల్లో గుండా సాగింది. అనంతరం ఆలయం వద్ద నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో...
1 1,736 1,737 1,738 1,739 1,740 3,051
Page 1738 of 3051