గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ
ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్లో గల మనోహర్ గోశాల నిర్వాహకులు గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ రూపొందించారు. ఆయుర్వేద హితామహుడు చరకుడి ప్రేరణతో తయారుచేసిన ఈ తివాచీని ప్రధానమంత్రికి కానుకగా పంపనున్నారు. ‘‘ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోడానికి చరకుడు ఇలాంటి తివాచీని వాడారు. 14...







