దర్గా, వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో మద్రాసు హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఓ ప్రదేశంలో దర్గా వున్నంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదని...
గుజరాత్లోని నవ్సారి జిల్లాలో ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న 55 ఏళ్ల పార్శీ మహిళకు, విశ్వహిందూ పరిషత్ (VHP) జోక్యంతో హిందూ సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు...
పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్-POK అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేతకు నిరసనగా పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ హక్కుల కోసం నినాదాలు చేశారు....
ఆది నుంచి ఉన్నది సనాతన ధర్మమేనని దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని చిలకలూరిపేట ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామీజీ అన్నారు....
ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు, వారి వలసలకు సంబంధించి అనేక ఆందోళనలు ఎదురవుతున్నాయని, భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి బి....
దేవాలయాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసేటప్పుడు ఇన్ఫ్లూయెన్సర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు సూచించారు.క్షేత్రానికి...