News

ArticlesNews

ఆదివాసీల సముద్దారకుడు వెన్నెలకంటి రాఘవయ్య

(జూన్ 4 - వెన్నెలకంటి రాఘవయ్య జయంతి) స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకెళ్లిన యోధునిగా కన్నా... అమాయక ఆదివాసీల సముద్దారకునిగా వెన్నెలకంటి రాఘవయ్య ప్రసిద్ధులు. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని శింగపేట గ్రామంలో ఆయన 1897 జూన్ 4న జన్మించారు. 1946...
News

తమిళనాడులో 18వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం లభ్యం

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణిలో 18వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం లభ్యమైంది. కోదండరామాలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కొలనులో పూడికతీత పనులు చేపడుతుండగా ఈ శిలా శాసనం వెలుగుచూసింది. దీనికి గురించి పురావస్తు పరిశోధకులు విజయన్‌ మీడియాతో మాట్లాడుతూ... 200...
ArticlesNews

తియానన్మెన్ స్క్వేర్ నరమేధానికి 35 ఏళ్లు

(జూన్ 4 - తియానన్మెన్ స్క్వేర్ నరమేధం జరిగిన రోజు ) జూన్ 4, 1989న, బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో చుట్టుపక్కల వేలాది మంది శాంతియుత నిరసనకారులపై చైనా దళాలు ముప్పేట దాడి జరిపి అమానుషంగా చంపాయి. వేల మంది జైలు...
News

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

ఆంధ్ర ప్రదేశ్ లో 175 శాసన సభా స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు , హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లు, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాకెట్ ఓట్లు, హోం ఓట్లు, సర్వీసు ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్, తదితర ఓట్ల లెక్కింపు ఆ సమయంలోగా పూర్తి కాని పక్షంలో వాటి లెక్కింపును కొనసాగిస్తూనే EVM ఓట్ల లెక్కింపును చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ...
News

దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల లెక్కింపు

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత దేశంలో 543 మంది సభ్యులు గల లోక్ సభకు ...., ఆంధ్ర ప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికలకు సంబంధిన ఓట్ల లెక్కింపు మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. రాజకీయ పార్టీల మధ్య ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు పొందుపరచే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో అందుబాటులో ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్...
News

వైకోమ్‌ సత్యాగ్రహం హిందూ ఐక్యతకు చిహ్నం : నంద కుమార్

వైకోమ్‌ సత్యాగ్రహం జాతీయ స్థాయిలో స్వాతంత్య్ర పోరాటానికి శక్తినిచ్చిందని ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్‌ అన్నారు. కొట్టాయంలో వైకోమ్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘‘జాతీయ పునరుజ్జీవనం` వైకోమ్‌ సత్యాగ్రహం’’ అన్న పేరుతో సెమినార్‌ జరిగింది. ఈ సందర్భంగా ప్రఫుల్ల...
News

మధ్యప్రదేశ్‌లోని చారిత్రక భోజ్‌శాలలో కొనసాగుతున్న సర్వే

మధ్యప్రదేశ్‌లోని చారిత్రక భోజ్‌శాలలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్‌కి చెందిన ఆర్కియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్ఐ) మరియు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం భోజ్‌శాల ప్రవేశ ద్వారం దగ్గర గ్రౌండ్‌ పెనేట్రేటింగ్‌ రాడార్‌ అన్న...
News

అమెరికా గడ్డపై భారత్- పాక్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు!

అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల కోసం అటు ఐసిసి, ఇటు పోలీసులు కట్టుదిట్టమైన నిఘాల మధ్య భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్‌ 9వ తేదీన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్‌ స్టేడియం’లో...
1 1,455 1,456 1,457 1,458 1,459 3,069
Page 1457 of 3069