News

News

సకల శుభాలకు మూలం శ్రీ ఆంజనేయ స్వామి ఉపాసన : శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామిజీ

సకల దేవతల ఆరాధనకు హనుమంతుని ఆశ్రయించడం ఒక్కటే మార్గమని, తద్వారా సకల శుభాలు చేకూరుతాయని శ్రీనివాసమంగాపురం శ్రీ వశిష్టాశ్రమ శ్రీ లలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామిజీ ఉద్ఘాటించారు.హనుమత్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమ‌ల‌లోని నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి...
News

కర్ణాటక సంగీతంలో మూడేళ్ల కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించిన మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ

కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సు కోసం తమిళనాడులోని మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దరఖాస్తులకు ఈ నెల 25 చివరి తేదీ. ఇంటర్మీడియట్‌ పాసైన 18-30 ఏళ్ల వయసువారు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫారం మ్యూజిక్‌ అకాడమీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు బయోడేటా, సంగీతంలో తమ శిక్షణ వివరాలను ఈమెయిల్‌ చేయాలి. జులైలో తరగతులు ప్రారంభమవుతాయి....
News

పాక్‌ కోసం గూఢచర్యం.. బ్రహ్మోస్‌ మాజీ ఇంజనీర్‌కు జీవిత ఖైదు

పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు క్షిపణి రహస్యాలను చేరవేసిన కేసులో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఇంజనీర్‌ నిశాంత్‌ అగర్వాల్‌కు జీవిత ఖైదు పడింది. దాంతోపాటు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ నాగపూర్‌...
News

వైభవంగా మల్లన్నకువెండి రథోత్సవం

శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు సోమవారం వెండి రథోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామిఅమ్మవార్లను ముస్తాబు చేసి రథంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తుల శివనామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణంలో వెండి రథోత్సవం...
News

మాల్దీవులు వద్దు.. లక్షద్వీప్‌ ముద్దు ఇజ్రాయెల్ సూచన

గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్‌ పౌరులు తమ దేశంలోకి రాకుండా మాల్దీవుల మంత్రి మండలి నిషేధం విధించిన నేపథ్యంలో మన దేశంలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’ వేదికగా కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని బీచుల్లో పర్యటించండని తమ దేశ పౌరులకు...
News

రక్షణ రంగంలో యూత్‌ ప్రొఫైల్‌ను కొనసాగించడానికే అగ్నిపథ్ : సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌

రక్షణ రంగంలో దేశ యువతను నిలబెట్టేందుకు చేపట్టిన ప్రధాన సంస్కరణల్లో అగ్నిపథ్‌ ఒకటని ఆర్మీ సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ తెలిపారు. యూత్‌ ప్రొఫైల్‌ను కొనసాగించడానికి ఈ సంస్కరణ తెచ్చినట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని భారత నావికాదళానికి చెందిన శిక్షణా కేంద్రం ఐఎన్‌ఎస్‌...
News

కాశీ-అయోధ్య రైలు యాత్ర

కాశీ-అయోధ్య రైలు యాత్రను ఈ నెల 21 నుంచి జూలై మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నామని భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ ప్రాడక్టు డైరెక్టర్ విగ్నేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 13 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో...
1 1,454 1,455 1,456 1,457 1,458 3,069
Page 1456 of 3069