ఆంధ్ర ప్రదేశ్ లో 175 శాసన సభా స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు , హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లు, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాకెట్ ఓట్లు, హోం ఓట్లు, సర్వీసు ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్, తదితర ఓట్ల లెక్కింపు ఆ సమయంలోగా పూర్తి కాని పక్షంలో వాటి లెక్కింపును కొనసాగిస్తూనే EVM ఓట్ల లెక్కింపును చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేశారు. సి సి కెమెరాల పర్వక్షణలో లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి పోస్టల్ బ్యాలెట్ లు అధిక సంఖ్యలో 4 లక్షల 61 వేలు పోలయ్యాయి.
286views
You Might Also Like
39 రోజుల్లో.. కేదారనాథ్లో భక్తజన సునామీ..
2
పంచ ప్రసిద్దచెందిన ఉత్తరరాఖండ్లోని కేదారనాథ్ ధామం ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏప్రిల్ 22న ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుండి, భక్తుల రద్దీ ఊహించని రీతిలో...
దేశవ్యాప్తంగా గోవధ నిషేధంపై ప్రస్తుతం ప్రతిపాదన ఏమీ లేదు – కేంద్ర ప్రభుత్వం
3
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధపై సంపూర్ణ నిషేధం విధించాలని వివిధ హిందూ సంస్థలు, సామాజిక సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం...
యూకేలో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత ఘటనల నమోదుకు కొత్త వేదిక ప్రారంభం
6
లండన్: బ్రిటన్లో హిందువులపై పెరుగుతున్న మతపరమైన ద్వేషం, వివక్ష మరియు ద్వేషపూరిత నేరాలపై ఆందోళనల నేపథ్యంలో, హిందూ వ్యతిరేక ఘటనలను నమోదు చేసి పర్యవేక్షించేందుకు ఒక కొత్త...
ఆలయ హుండీపై ఆవు తల… కఠిన చర్యలకు హిందువులకు డిమాండ్
7
అస్సాం శ్రీభూమి జిల్లాలోని మదన్పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. గ్రామంలోని ఒక ఆలయ హుండీపై నరికిన ఆవు...
గుజరాత్లోని కచ్లో హిందువులపై మూకదాడి
9
గుజరాత్లోని కచ్ జిల్లాలో హిందువులపై జరిగిన మూకదాడి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మే 30 రాత్రి రైదాన్పార్ గ్రామంలో చిన్న వివాదం చెలరేగిన నేపథ్యంలో, పొరుగున ఉన్న...
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?
29
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు....





