News

ArticlesNews

చైతన్య సాధన మార్గాలు

కర్ణుడు, అర్జునుడు... ఇద్దరూ కుంతికి జన్మించారు. కానీ వ్యతిరేక పక్షాల్లో నిలిచి పోరాడారు. కర్ణుడు శాపగ్రస్తుడు. ఆ కారణంగా... అర్జునుడితో సాగించిన కీలకమైన పోరాటంలో... కర్ణుడి జ్ఞానం, యుద్ధ అనుభవం అతనికి ఉపయోగపడలేదు. యుద్ధంలో ఓడిపోయాడు, హతుడయ్యాడు. ఈ పరిస్థితి మనకందరికీ...
News

స్టార్‌షిప్‌ ప్రయోగం విజయవంతం

స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. మునుపటిలా విస్ఫోటం చెందకుండా అది క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. మానవులను అంగారకుడు, చందమామపైకి తీసుకెళ్లేందుకు స్పేస్‌ఎక్స్‌ సంస్థ దీన్ని రూపొందించింది. ఈ భారీ రాకెట్‌లో రెండు అంచెలు ఉన్నాయి....
News

రాబోయే అతిపెద్ద ముప్పు ఇస్లామే… ప్రపంచం మేలుకోవాలి : మోసబ్‌ హసన్‌

ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పోరాడకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడటం గ్యారెంటీ అని ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ హమాస్‌ వ్యవస్థాపకుడు యూసుఫ్‌ కుమారుడు మోసబ్‌ హసన్‌ మరోసారి హెచ్చరించాడు. పాలస్తీనాకి ఏక వాక్యంలో నిర్వచనం చెప్పాలంటే… ఇజ్రాయిల్‌ను పూర్తిగా నాశనం చేయడమే దాని కర్తవ్యమని అన్నాడు. మొసాబ్‌ ఓ ఉగ్రవాది. ఈ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. హమాస్‌ కంటే పాలస్తీనాయే అతిపెద్ద ముప్పు అని తేల్చి చెప్పారు. ప్రపంచం మొత్తం మేల్కొవాలని, రాబోయే అతిపెద్ద ముప్పు ఇస్లామేనని నొక్కి చెప్పారు. దాంతో గనక ప్రపంచం పోరాడని పక్షంలో ప్రపంచం అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయే ప్రమాదం వుందన్నారు. పోరాడటం గనక ఆలస్యమైతే..అందరూ ప్రమాదంలో పడిపోయే ఛాన్స్‌ వుందని హెచ్చరించారు. హమాస్‌ సహ వ్యవస్థాపకుడు షేక్‌ హసన్‌ యూసుఫ్‌ కుమారుడే ఈ మొసాబ్‌. పాలస్తీనా మాజీ ఉగ్రవాది. కానీ...
News

శ్రీవారి ఆలయం పైనుంచే విమానం రాకపోకలు

తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఉదయం 8.14 గంటలకు విమానం తిరుమల మీదుగా వెళ్లింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని నియమం. దీనిపై గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర...
ArticlesNews

సాగర స్సాగరోపమః

( జూన్‌ 8 - సాగర దినోత్సవం ) సాగర స్సాగరోపమః’ అన్నాడు వాల్మీకి మహర్షి. సముద్రం ఎంత గొప్పదంటే సముద్రమంత. అంతే! కాదూ కూడదంటే జీవితమంత! అవును.. సముద్రానికి, జీవితానికి కొంత సారూప్యత ఉంది. జీవితం ఎంత గంభీరమైందో, సంక్లిష్టమైందో,...
News

ఐఎస్‌ఎస్‌కు చేరిన సునీత, విల్‌మోర్‌

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు గురువారం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) చేరుకున్నారు. వీరిని రోదసిలోకి తీసుకెళ్లిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రంతో క్షేమంగా అనుసంధానమైంది. బోయింగ్‌...
News

మణిపూర్‌లో మళ్ళీ ఉద్రిక్తత: మెయితీ వ్యక్తి తల నరికేసిన కుకీ మిలిటెంట్లు

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ తెగకు చెందిన ఒక వ్యక్తిని తల నరికి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. కుకీ మిలిటెంట్లే ఆ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సొయిబం శరత్‌కుమార్ సింగ్ అనే వ్యక్తి తన పొలానికి వెళ్ళి, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళే క్రమంలో కనబడకుండా పోయాడు. తర్వాత అతని మృతదేహం లభించింది. దానిపై అడవిపంది చేసినట్లుగా గాయాలు ఉన్నాయి. అయితే అవి నిజంగా జంతువు దాడి వల్ల తగిలిన గాయాలు కావని, పదునైన ఆయుధంతో చేసిన గాయాలనీ వైద్యులు ధ్రువీకరించారు. దాన్ని బట్టి సొయిబం శరత్‌కుమార్‌ను దుండగులు దురుద్దేశంతోనే చంపారని పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. ఆ హత్యతో స్థానిక మెయితీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారు జిరిబాం పోలీస్ స్టేషన్ వరకూ మార్చ్‌ఫాస్ట్ చేసారు....
News

మోదకొండమ్మ ఉత్సవాలకు వేళాయె

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలను ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి గత నెల 19, 20 21 తేదీల్లో ఈ ఉత్సవాలు జరగాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌, రాష్ట్రంలో అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్‌ అమల్లో ఉండడంతో ఈ నెలకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల హడావిడి, కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తికావడంతో అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మోదకొండమ్మ ఉత్సవాల ప్రారంభానికి సమయం తక్కువగా ఉండడంతో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేయడంతో పాటు అమ్మవారిని కొలువు తీర్చే సతకంపట్టు పందిరి నిర్మాణం పూర్తయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా పట్ణణ వీధుల్లో విద్యుత్‌ అలంకరణ పనులు గత నెలలోనే చేపట్టారు. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి...
1 1,447 1,448 1,449 1,450 1,451 3,069
Page 1449 of 3069