News

ArticlesNews

ఎన్నికల ఫలితాల తర్వాత కేరళ ప్రభుత్వానికి చర్చ్ హెచ్చరిక

లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ వెంటనే పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే కేరళలో సీపీఎం...
News

చరిత్ర సృష్టించిన చాంగే-6.. భూమికి బయల్దేరిన చైనా లూనార్‌ ప్రోబ్‌

చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు ఇటీవల చైనా ప్రయోగించిన ‘చాంగే-6’ లూనార్‌ ప్రోబ్‌.. అక్కడి నుంచి విజయవంతంగా భూమికి తిరుగు ప్రయాణమైంది. శాశ్వతంగా మన కంటికి కనిపించని ఆ చీకటి ప్రాంతం నుంచి మట్టి నమూనాలను తీసుకుని ఈ ప్రోబ్‌...
News

హర్యానాలో ఆవులఫై క్రూర దాడి.. రక్తపుటేరుల్లో 16 ఆవులు

హర్యానాలోని ఫరీదాబాద్‌ జిల్లా ఇస్మాయిల్ పూర్‌ గ్రామంలో అత్యంత దారుణం జరిగింది. లోక్‌సభ ఫలితాలు వెలువడిన కాసేపటికే దుండగులు 16 ఆవులను పదునైన వస్తువుతో తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయాన్ని జంతు ప్రేమికురాలు అర్చన ఉపాధ్యాయ గమనించారు. చనిపోయిన ఆవులను, గాయపడిన...
News

రామోజీరావు మృతికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంతాపం

రామోజీరావు మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. "ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు మృతి జర్నలిజం, సినిమా రంగానికి తీరని లోటు. ఆయన ఎంచుకున్న రంగంలో...
News

సంఘ కార్యాన్ని పల్లె పల్లెకీ విస్తరించాలి : సహ ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం హైదరాబాద్‌ అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్‌ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. వేంకటేశ్వర రెడ్డి విచ్చేశారు. వక్తగా రాష్ట్రీయ...
ArticlesNews

మనం చేసే ప్రతి చర్యలోనూ దేశభక్తి భావన కనిపించాలి : గురూజీ

దేశం తన సొంత బలం మీద నిలబడుతుంది. ఇతరుల సహాయంతో గానీ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి దేశం మనలేదు. ఈ దేశం మన సర్వస్వం అన్న భావన కలగనంత వరకూ మన కెంతటి సైన్యం వున్నా సాధనా సంపత్తులు వున్నా… మనం...
News

నాగరికత ఎంత పురాతనమైనదో, రామకథ అంత పురాతనమైనది

నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పాశ్చాత్య మనస్తత్వవేత్తల చేత భారతీయ మేధావులు ప్రభావితమవుతున్నారే కానీ జ్ఞానోదయం పొందిన తమ సొంత యోగులు, ఋషులను మాత్రం అధ్యయనం చేయడం లేదు. ఇది నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత దేశం ప్రపంచమంతటికీ ఆధ్యాత్మిక...
News

అరుణాచలంకు ప్రత్యేక బస్ సర్వీస్

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అరుణాచలంకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి ప్రత్యేక బస్ సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనే జర్ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరువూరు నుంచి...
1 1,446 1,447 1,448 1,449 1,450 3,069
Page 1448 of 3069