ఎన్నికల ఫలితాల తర్వాత కేరళ ప్రభుత్వానికి చర్చ్ హెచ్చరిక
లోక్సభ ఎన్నికల్లో కేరళలోని అధికార ఎల్డిఎఫ్ ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ వెంటనే పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే కేరళలో సీపీఎం...







