News

News

తూర్పునావికాదళం‌ ఆధ్వర్యంలో విశాఖలో బీచ్ క్లీనింగ్

ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పునావికాదళం‌ ఆధ్వర్యంలో శనివారం విశాఖ పట్నంలోని బీచ్ క్లీనింగ్ నిర్వహించారు.అలాగే తీరప్రాంతం కోతకు గురికాకుండా రక్షించే మడ అడవుల పెంచేక్రమానికి నాందిపలుకుతూ మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో నేవల్ డిఫెన్స్ సివిలియన్ సిబ్బంది వారితో పాటు భారీ...
News

శ్రీశైలం మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ. 4 కోట్లు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ముఖ్యంగా వేసవి సెలవుల కారణంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గత 28 రోజులలో భక్తులు స్వామి, అమ్మవార్లకు, ఉప ఆలయాలకు సమర్పించుకున్న కానుకల ద్వారా...
ArticlesNews

మూడు రోజుల పాటు జరగనున్న మోదకొండమ్మ ఉత్సవాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ రోజు నుంచి 11 తేదీ వరకు శక్తిస్వరూపిణి.. మన్యం దేవత మోదకొండమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. పరవశించిపోయే ప్రకృతి మధ్య మోదకొండమ్మ దేవికి ఏటా ప్రత్యేక ఉత్సవాలు...
News

సాధువు కత్తి

ఓ ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకూ దీన్ని పదిలపరచండి. కొన్నాళ్ల తర్వాత తీసుకుంటాను’ అన్నాడు. మహర్షి అందుకు సమ్మతించి ఇంద్రుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. దాన్ని రక్షించేందుకు ముని నిరంతరం తనతోనే ఉంచుకునేవాడు. ఎక్కడికెళ్లినా కరవాలాన్ని నడుముకి ధరించేవాడు. సాధన నుంచి ఆయన మనసు కరవాలం మీదికి మరలింది. అంతేకాదు.. చేతిలో ఆయుధం ఉండేసరికి మధ్య మధ్యలో ఏమీ తోచక చెట్ల కొమ్మల్ని నరకటం, ఫలాల్ని కోయటం పనిగా పెట్టుకున్నాడు. దేవేంద్రుడు తిరిగొచ్చేసరికి.. ఖడ్గం ప్రభావంతో అతడి ప్రవృత్తే మారిపోయింది. సాత్వికుడు కాస్తా రాజసికుడిగా మారాడు. ఇది రామాయణంలో సీతాదేవి చెప్పిన కథ....
ArticlesNews

హిందూ జెండా మన బిర్సా ముండా

( జూన్ 9 - బిర్సా ముండా బలిదానం జరిగిన రోజు ) భారతదేశంలో వనవాసీ మూలాలను నాశనం చేయడానికి సాహసించిన సిద్ధాంతం మీద ఆయన తిరుగుబాటు చేశారు. ఆయనే ధర్తీ ఆబాగా ప్రఖ్యాతుడైన ముండా తెగ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా...
News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తూటా పేలింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణ్ పుర్ - దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టుల...
News

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గణేశుడి విగ్రహం తీసుకెళ్లిన సునీతా విలియమ్స్

ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. ఆమెతోపాటు ఈసారి గణేశుడి విగ్రహం తీసుకెళ్లారు. గతంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు సునీతా విలియమ్స్ భగవద్గీత పట్టుకెళ్లారు. 2006, 2012లో ఆమె రెండు దఫాలు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. తాజాగా...
News

గోరక్షా చట్టాలను అమలు చేయాలి

గోవధ మాఫియా ను కఠిన చట్టాలతో అణచివేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోధ్బలంతో ఈ అక్రమ రవాణా జరుగుతున్నదని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గోమాఫియాను నిర్వహిస్తూ కోట్లు గడిస్తున్న వ్యాపారులను...
1 1,445 1,446 1,447 1,448 1,449 3,069
Page 1447 of 3069