News

News

మనశ్శాంతి ఎలా?

ఆత్మానందం కలగాలన్నా, మనశ్శాంతి లభించాలన్నా, మనలో కొంత వైరాగ్య భావన, ఉన్నదాంతో ఆత్మసంతృప్తి చెందే ధోరణి ఉండాలని పెద్దలు చెబుతారు. వైరాగ్యమంటే సన్యసించడమో, అన్నిటి మీదా విరక్తి¨ చెందడమో కాదు. తామరాకు మీద నీటిబొట్టులా ఉండటం. మనకు ఎంత ప్రాప్తమో అంత,...
News

మోదీ మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు

కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు....
News

14 వేలతో దక్షిణ భారత పుణ్యక్షేత్రాల దర్శనం.. వివరాలు ఇవిగో!

దేశంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలని భావించే భక్తుల కోసం రైల్వే శాఖ దక్షిణ భారత యాత్ర స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.14 వేలతో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను చుట్టి వచ్చే అవకాశాన్ని ఐఆర్ సీటీసీ కల్పిస్తోంది....
News

పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాల్లో శివలింగాలకు రసాయనిక మరమ్మతులు

ప్రముఖ శైవక్షేత్రాలు, పంచారామాలుగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాల్లో శివలింగాలకు రసాయనిక రక్షణ కల్పించనున్నారు. కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటిండెంట్ వి.కోటయ్య నేడు ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలను సందర్శించారు. ఈ ఆలయాల గర్భగుడిలోని శివలింగాల భౌతికస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా...
News

భారత్ ప్రపంచానికి తీర్థ క్షేత్రం కాగలదు

భారత భూమిపై ఐకమత్యం నెలకొల్పి మనం ప్రపంచాన్ని మురిపించాలి. ఈ భారత భూమి మానవ జాతికి తీర్థక్షేత్రం కాగలదు. అన్ని మతాలు, భిన్న సంస్కృతులు ఇక్కడ కాపురం చేస్తున్నాయి. ఇది విని అన్ని దేశాలూ భారత భూమికి దగ్గరకాగలవు. ఈ చారిత్రాత్మక మహాకార్యాన్ని మనం సాధించాలి. ఈ మహా ధ్యేయం మనల్ని ఎలుగెత్తి పిలుస్తుంది. భారతీయ సంస్కృతీ ఉపసాకులందరూ శ్రద్ధతో త్యాగపూర్వకంగా దీనికై నడుం కట్టాలి. తొందరపాటు వద్దు. స్వార్ధం వద్దు. సోమరితనం వద్దు. సమాజంపై ప్రేమ, చింతన అవసరం. సమాజాన్ని ఎలా సుఖవంతంగా వుంచాలో అన్న చింతనలోనే వుండాలి.-సానే గురూజీ...
News

జమ్మూకశ్మీర్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీఐ

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం ఆ ప్రాంతంలో మెరుగవుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. దాంతో ఆ ప్రాంతంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని రిజిస్టర్డ్, అన్‌రిజిస్టర్డ్ పార్టీలకు గుర్తులు కేటాయించే...
ArticlesNews

ఇందిర హత్య దృశ్యాన్ని కెనడాలో రిక్రియేట్ చేసిన ఖలిస్తానీ ఉగ్రవాదులు

1984 జూన్ 6న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమృతసర్‌లోని స్వర్ణమందిరాన్ని ఆక్రమించుకున్న పంజాబీ వేర్పాటువాది భింద్రన్‌వాలేను తుదముట్టించడానికి ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరిట పోలీసు చర్య నిర్వహించింది. 40 ఏళ్ళ నాటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఖలిస్తానీ వేర్పాటువాదులు కెనడాలో...
1 1,444 1,445 1,446 1,447 1,448 3,069
Page 1446 of 3069