News

News

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

జగన్మాత దుర్గమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఘాట్‌ రోడ్డు మొత్తం ద్విచక్రవాహనాలు, కార్లతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి...
ArticlesNews

జ్యేష్ఠం – ఎంతో శ్రేష్ఠం

జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్టం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమినాడు...
News

500 ఏళ్లనాటి కాంస్య విగ్రహం తిరిగి భారత్‌కు

సుమారు 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహాన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఇది తమిళ కవి, స్వామీజీ తిరుమంకై ఆళ్వార్‌ విగ్రహం. దీనిని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని ఆష్మోలియన్‌ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇది 16వ శతాబ్దానికి చెందినదని ఇండియన్‌ హై కమిషన్‌ తెలిపింది. దీనిని బ్రిటిషర్లు భారత్‌లోని ఓ ఆలయం నుంచి దొంగిలించి పట్టుకుపోయారని చెప్పింది. బ్రిటిష్‌ వలస పాలకులు 1897లో వేలాది కంచు, ఇతర లోహాలతో తయారైన కళాఖండాలను దోచుకెళ్లారు. సైనిక కార్యకలాపాల ఖర్చులకు వీటిని లండన్‌లో అ మ్ముకునేవారు. ప్రపంచంలోనే అతి పెద్ద కట్‌ జెమ్స్‌లో ఒకటైన కోహినూర్‌ వజ్రం కూడా బ్రి టిషర్ల వద్ద ఉంది. రెండో ఆంగ్లో-సిక్కు యు ద్ధంలో గెలిచిన ఈస్టిండియా కంపెనీ పంజాబ్‌ నుంచి కోహినూర్‌ వజ్రాన్ని ఎత్తుకెళ్లింది...
News

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..

శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తుల పోటెత్తారు.వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. పైగా ఆదివారం కావటంతో క్షేత్రం మొత్తం ఎటు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారుజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు...
News

హిందూ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. హిందూ యాత్రికులతో వెళుతున్న ఒక బస్సుపై ఆదివారం సాయంత్రం కాల్పులకు దిగారు. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా.. 33 మంది...
ArticlesNews

సేవాధురీణ శ్రీమతి పొణకా కనకమ్మ

(జూన్ 10 పొణకా కనకమ్మ జయంతి) భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వం ధారబోశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీరవనిత పొణకా కనకమ్మ. వివిధ ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లిన మహిళగా చరిత్ర సృష్టించారు....
News

అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. సీఎస్ కీలక ప్రకటన

అమరావతి రాజధాని రైతులకు ఏపీ సీఎస్ గుడ్ న్యూస్ తెలిపారు. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు గెలవడంతో రాజధాని ప్రాంతానికి 30 వేల ఎకరాలపైగానే భూములిచ్చారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అవగానే మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. రాజధాని భూములను అభివృద్ధి చేయలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారే వరకూ సైతం నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాంతం కళకళలాడుతోంది. అటు ప్రభుత్వం కూడా రాజధానిని అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. దీంతో రాజధాని రైతులకు సీఎస్ నీరబ్ కుమార్ గుడ్ న్యూస్ తెలిపారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలొచ్చాయని చెప్పారు. ఉద్దండరాయుని పాలెం దగ్గర రాజధాని కోసం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ తయారు...
News

‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అనే నేను’.. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణం చేయించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. టీడీపీ...
1 1,443 1,444 1,445 1,446 1,447 3,069
Page 1445 of 3069